Logo
Download our app
రూ.58 వేలకు గణపతి లడ్డు కైవసం
NEWS   Sep 17,2024 05:23 pm
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలోని గంగపుత్ర చైతన్య యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద వినాయక లడ్డు వేలం పాటను మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ వేలం పాటలో లడ్డూని దుబాక గణేష్, త్రివేణి దంపతులు రూ 58,200లకు సొంతం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నంలో ఓ వేలం పాటలో లడ్డును 50 వేలకు పైబడి ధర పలకడం ఇదే మొదటి సారి.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source