Logo
Download our app
ఎమ్మెల్యే ఆదేశాలతో చెరువు మత్తడికి మరమ్మతులు
NEWS   Sep 17,2024 03:15 pm
గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి పేల్చి వేసిన చెన్నూర్ పట్టణంలోని శనిగకుంట చెరువు మత్తడికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో మరమ్మతులు చేపట్టనున్నట్లు నీటి పారుదల శాఖ అధికారి విష్ణు ప్రసాద్ తెలిపారు. పట్టణ సీఐ రవీందర్ తో కలిసి మంగళవారం చెరువును పరిశీలించారు. ఆయకట్టు రైతుల పంటలకు నీరు అందేలా వెంటనే మరమత్తులు చేపడతామని, రైతులు ఆందోళన చెందవద్దని కోరారు.

Top News


LATEST NEWS   Jan 30,2026 11:14 am
లీడర్‌షిప్‌ కోర్సు పూర్తి చేసిన రేవంత్‌
సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలోని ‘కెనెడీ స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌’లో లీడర్‌షిప్‌ కోర్సు పూర్తి చేశారు. హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి సర్టిఫికెట్‌ అందుకున్నారు. ఈ...
LATEST NEWS   Jan 30,2026 11:14 am
లీడర్‌షిప్‌ కోర్సు పూర్తి చేసిన రేవంత్‌
సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలోని ‘కెనెడీ స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌’లో లీడర్‌షిప్‌ కోర్సు పూర్తి చేశారు. హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి సర్టిఫికెట్‌ అందుకున్నారు. ఈ...
LATEST NEWS   Jan 30,2026 11:08 am
భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధరలు
జనవరి 30న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా ₹8,230 తగ్గగా, అదే 22 క్యారెట్ల 10...
LATEST NEWS   Jan 30,2026 11:08 am
భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధరలు
జనవరి 30న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా ₹8,230 తగ్గగా, అదే 22 క్యారెట్ల 10...
LATEST NEWS   Jan 30,2026 10:31 am
మేడారం జాత‌ర‌లో ధ‌ర‌లు మెండు
మేడారం జాతరలో వ్యాపారులు చికెన్, మటన్ ధరలను భారీగా పెంచారు. బయట కేజీ మటన్ ధర ₹900-1000 ఉండగా, మేడారంలో ₹1500 కి అమ్ముతున్నారు. కిలో లైవ్...
LATEST NEWS   Jan 30,2026 10:31 am
మేడారం జాత‌ర‌లో ధ‌ర‌లు మెండు
మేడారం జాతరలో వ్యాపారులు చికెన్, మటన్ ధరలను భారీగా పెంచారు. బయట కేజీ మటన్ ధర ₹900-1000 ఉండగా, మేడారంలో ₹1500 కి అమ్ముతున్నారు. కిలో లైవ్...
⚠️ You are not allowed to copy content or view source