Logo
Download our app
అధ్వాన్నంగా మారిన రోడ్డుతో వాహనదారుల
NEWS   Sep 17,2024 03:14 pm
బెల్లంపల్లి మున్సిపాలిటీ 21వ వార్డు పరిధిలోని బూడిది గడ్డ బస్తీలో జామ మసీదు ముందు రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ , కమిషనర్ స్పందించి రోడ్డుకు మరమత్తులు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సయ్యద్ అహ్మద్ డిమాండ్ చేశారు.

Top News


LATEST NEWS   Jan 30,2026 11:14 am
లీడర్‌షిప్‌ కోర్సు పూర్తి చేసిన రేవంత్‌
సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలోని ‘కెనెడీ స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌’లో లీడర్‌షిప్‌ కోర్సు పూర్తి చేశారు. హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి సర్టిఫికెట్‌ అందుకున్నారు. ఈ...
LATEST NEWS   Jan 30,2026 11:14 am
లీడర్‌షిప్‌ కోర్సు పూర్తి చేసిన రేవంత్‌
సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలోని ‘కెనెడీ స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌’లో లీడర్‌షిప్‌ కోర్సు పూర్తి చేశారు. హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి సర్టిఫికెట్‌ అందుకున్నారు. ఈ...
LATEST NEWS   Jan 30,2026 11:08 am
భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధరలు
జనవరి 30న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా ₹8,230 తగ్గగా, అదే 22 క్యారెట్ల 10...
LATEST NEWS   Jan 30,2026 11:08 am
భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధరలు
జనవరి 30న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా ₹8,230 తగ్గగా, అదే 22 క్యారెట్ల 10...
LATEST NEWS   Jan 30,2026 10:31 am
మేడారం జాత‌ర‌లో ధ‌ర‌లు మెండు
మేడారం జాతరలో వ్యాపారులు చికెన్, మటన్ ధరలను భారీగా పెంచారు. బయట కేజీ మటన్ ధర ₹900-1000 ఉండగా, మేడారంలో ₹1500 కి అమ్ముతున్నారు. కిలో లైవ్...
LATEST NEWS   Jan 30,2026 10:31 am
మేడారం జాత‌ర‌లో ధ‌ర‌లు మెండు
మేడారం జాతరలో వ్యాపారులు చికెన్, మటన్ ధరలను భారీగా పెంచారు. బయట కేజీ మటన్ ధర ₹900-1000 ఉండగా, మేడారంలో ₹1500 కి అమ్ముతున్నారు. కిలో లైవ్...
⚠️ You are not allowed to copy content or view source