Logo
Download our app
చిరుతను పట్టుకునేందుకు అదనపు బోన్లు ఏర్పాటు
NEWS   Sep 17,2024 01:03 pm
రాజానగరం మండలం దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతపులిని పట్టుకునేందుకు అదనపు బోన్లలను అమర్చినట్లు అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. చిరుతకు సంబంధించిన ఏ విధమైన కదలికలు సీసీకెమెరాలలో గుర్తించలేదన్నారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో జాతీయ రహదారిపై పులి దాటినట్లు గుర్తించామన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source