Logo
Download our app
MTL: ఘ‌నంగా ప్రజాపాలన దినోత్సవం
NEWS   Sep 17,2024 01:00 pm
మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్, వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, మేనేజర్ వెంకటలక్ష్మి, ఆర్ఎ అక్షయ్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ముజీబ్ కౌన్సిలర్ మొరపు గంగాధర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jan 30,2026 10:31 am
మేడారం జాత‌ర‌లో ధ‌ర‌లు మెండు
మేడారం జాతరలో వ్యాపారులు చికెన్, మటన్ ధరలను భారీగా పెంచారు. బయట కేజీ మటన్ ధర ₹900-1000 ఉండగా, మేడారంలో ₹1500 కి అమ్ముతున్నారు. కిలో లైవ్...
LATEST NEWS   Jan 30,2026 10:31 am
మేడారం జాత‌ర‌లో ధ‌ర‌లు మెండు
మేడారం జాతరలో వ్యాపారులు చికెన్, మటన్ ధరలను భారీగా పెంచారు. బయట కేజీ మటన్ ధర ₹900-1000 ఉండగా, మేడారంలో ₹1500 కి అమ్ముతున్నారు. కిలో లైవ్...
LATEST NEWS   Jan 30,2026 10:23 am
కేసీఆర్‌కు మరోసారి నోటీసులు!
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు నేడు సిట్ మరోసారి నోటీసులు ఇవ్వనుంది. రేపు విచారణకు రావాలని అందులో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. అయితే నందినగర్‌లోని ఇంట్లో...
LATEST NEWS   Jan 30,2026 10:23 am
కేసీఆర్‌కు మరోసారి నోటీసులు!
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు నేడు సిట్ మరోసారి నోటీసులు ఇవ్వనుంది. రేపు విచారణకు రావాలని అందులో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. అయితే నందినగర్‌లోని ఇంట్లో...
LATEST NEWS   Jan 30,2026 10:19 am
ఇల్లందు సింగరేణిలో యువతకు ఉచిత శిక్షణ
ఇల్లందు సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో ఉపరీతల (ఓపెన్‌కాస్ట్) గనుల పరిసర ప్రాంత యువకులకు,భూనిర్వాసితులకు, వారి పిల్లలకు వాల్వో డంప్ ట్రక్ ఆపరేటర్‌గా శిక్షణ ఇవ్వనున్నట్లు ఇల్లందు ఏరియా...
LATEST NEWS   Jan 30,2026 10:19 am
ఇల్లందు సింగరేణిలో యువతకు ఉచిత శిక్షణ
ఇల్లందు సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో ఉపరీతల (ఓపెన్‌కాస్ట్) గనుల పరిసర ప్రాంత యువకులకు,భూనిర్వాసితులకు, వారి పిల్లలకు వాల్వో డంప్ ట్రక్ ఆపరేటర్‌గా శిక్షణ ఇవ్వనున్నట్లు ఇల్లందు ఏరియా...
⚠️ You are not allowed to copy content or view source