Logo
Download our app
అమరులకు నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్
NEWS   Sep 17,2024 11:51 am
రాజన్న సిరిసిల్ల: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీవో రమేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jan 30,2026 10:31 am
మేడారం జాత‌ర‌లో ధ‌ర‌లు మెండు
మేడారం జాతరలో వ్యాపారులు చికెన్, మటన్ ధరలను భారీగా పెంచారు. బయట కేజీ మటన్ ధర ₹900-1000 ఉండగా, మేడారంలో ₹1500 కి అమ్ముతున్నారు. కిలో లైవ్...
LATEST NEWS   Jan 30,2026 10:31 am
మేడారం జాత‌ర‌లో ధ‌ర‌లు మెండు
మేడారం జాతరలో వ్యాపారులు చికెన్, మటన్ ధరలను భారీగా పెంచారు. బయట కేజీ మటన్ ధర ₹900-1000 ఉండగా, మేడారంలో ₹1500 కి అమ్ముతున్నారు. కిలో లైవ్...
LATEST NEWS   Jan 30,2026 10:23 am
కేసీఆర్‌కు మరోసారి నోటీసులు!
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు నేడు సిట్ మరోసారి నోటీసులు ఇవ్వనుంది. రేపు విచారణకు రావాలని అందులో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. అయితే నందినగర్‌లోని ఇంట్లో...
LATEST NEWS   Jan 30,2026 10:23 am
కేసీఆర్‌కు మరోసారి నోటీసులు!
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు నేడు సిట్ మరోసారి నోటీసులు ఇవ్వనుంది. రేపు విచారణకు రావాలని అందులో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. అయితే నందినగర్‌లోని ఇంట్లో...
LATEST NEWS   Jan 30,2026 10:19 am
ఇల్లందు సింగరేణిలో యువతకు ఉచిత శిక్షణ
ఇల్లందు సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో ఉపరీతల (ఓపెన్‌కాస్ట్) గనుల పరిసర ప్రాంత యువకులకు,భూనిర్వాసితులకు, వారి పిల్లలకు వాల్వో డంప్ ట్రక్ ఆపరేటర్‌గా శిక్షణ ఇవ్వనున్నట్లు ఇల్లందు ఏరియా...
LATEST NEWS   Jan 30,2026 10:19 am
ఇల్లందు సింగరేణిలో యువతకు ఉచిత శిక్షణ
ఇల్లందు సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో ఉపరీతల (ఓపెన్‌కాస్ట్) గనుల పరిసర ప్రాంత యువకులకు,భూనిర్వాసితులకు, వారి పిల్లలకు వాల్వో డంప్ ట్రక్ ఆపరేటర్‌గా శిక్షణ ఇవ్వనున్నట్లు ఇల్లందు ఏరియా...
⚠️ You are not allowed to copy content or view source