Logo
Download our app
గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై జీవో జారీ
NEWS   Sep 16,2024 06:21 pm
TG: గల్ఫ్ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలపై ప్రభు త్వం జీవో జారీ చేసింది. గల్ఫ్ మృతుల కుటుంబా లకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ‌నున్నారు. ఈ ఎక్స్‌గ్రేషియా 2023 డిసెంబర్ 7 తర్వాత మర -ణించిన గల్ఫ్ కార్మికులకు వర్తిస్తుంద‌ని ప్రభుత్వం పేర్కొంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయం కోసం అడ్వయిజరీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజా వాణిని నిర్వహిస్తారు. గురుకులాల్లో గల్ఫ్ కార్మికు ల పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source