Logo
Download our app
ఉమ్మడి కరీంనగర్లో పట్టాలెక్కిన వందేభారత్
NEWS   Sep 16,2024 06:39 pm
నాగపూర్- సికింద్రాబాద్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎట్టకేలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వందేభారత్ ట్రైన్ పట్టాలెక్కింది. ఈ ట్రైన్ రామగుండం నుంచి సికింద్రాబాద్కు కేవలం 3 గంటల్లో చేరుకుంటుదని అధికారులు తెలిపారు. మంగళవారం మినహా మిగతా రోజుల్లో ఈ సర్వీస్ నడవనుంది. అయితే సికింద్రాబాద్ నుంచి రామగుండం వరకు ఏసీ చైర్కార్లో రూ.865 కాగా ఎగ్జిక్యూటివ్ చైర్కార్లో రూ.1,510గా ధర నిర్ణయించారు.

Top News


ASTROLOGY   Jan 29,2026 11:57 pm
సమ్మక్క సారక్క అక్కా చెల్లెల్లా?
సమ్మక్క సారక్క (సారలమ్మ) తల్లీ కూతుర్లు. చాలా మంది అక్కాచెల్లెళ్లని అనుకుంటారు కానీ, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కథ ప్రకారం.. సమ్మక్క తల్లి, సారక్క (సారలమ్మ)...
ASTROLOGY   Jan 29,2026 11:57 pm
సమ్మక్క సారక్క అక్కా చెల్లెల్లా?
సమ్మక్క సారక్క (సారలమ్మ) తల్లీ కూతుర్లు. చాలా మంది అక్కాచెల్లెళ్లని అనుకుంటారు కానీ, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కథ ప్రకారం.. సమ్మక్క తల్లి, సారక్క (సారలమ్మ)...
ASTROLOGY   Jan 29,2026 11:18 pm
మేడారం జాత‌ర‌లో ప్ర‌ధాన ఘ‌ట్టం పూర్తి
మేడారం జాతరలో అత్యంత పవిత్ర ఘట్టంగా భావించే సమ్మక్క అమ్మవారు గద్దెపై చేరిన క్షణం భక్తులను భావోద్వేగానికి గురి చేసింది. అటవీ ప్రాంతం నుంచి అమ్మవారు గద్దెపైకి...
ASTROLOGY   Jan 29,2026 11:18 pm
మేడారం జాత‌ర‌లో ప్ర‌ధాన ఘ‌ట్టం పూర్తి
మేడారం జాతరలో అత్యంత పవిత్ర ఘట్టంగా భావించే సమ్మక్క అమ్మవారు గద్దెపై చేరిన క్షణం భక్తులను భావోద్వేగానికి గురి చేసింది. అటవీ ప్రాంతం నుంచి అమ్మవారు గద్దెపైకి...
LATEST NEWS   Jan 29,2026 10:53 pm
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవార్ భార్య
అజిత్ పవార్ దుర్మరణంతో తదుపరి డిప్యూటీ సీఎం ఎవరు? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని నడిపించేది ఎవరు? అనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అజిత్ పవార్ భార్య,...
LATEST NEWS   Jan 29,2026 10:53 pm
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవార్ భార్య
అజిత్ పవార్ దుర్మరణంతో తదుపరి డిప్యూటీ సీఎం ఎవరు? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని నడిపించేది ఎవరు? అనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అజిత్ పవార్ భార్య,...
⚠️ You are not allowed to copy content or view source