Logo
Download our app
భక్తిశ్రద్ధలతో నిమజ్జన ఉత్సవాలు
NEWS   Sep 16,2024 05:14 pm
భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సొలా మండల్ కార్యాలయలోని సిబ్బంది ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహాన్ని గత 9 రోజులుగా పూజలు చేశారు. సోమవారం గణనాథునికి యజమాన్యం తరఫున ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా శోభాయాత్రగా తీసుకెళ్లి స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సోలా మండల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source