Logo
Download our app
నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు
NEWS   Sep 16,2024 02:31 pm
హైద‌రాబాద్‌లో ల‌క్ష గ‌ణ‌ప‌తుల‌ను రేపు నిమ‌జ్జ‌నం జ‌ర‌గుతుంది. ఖైరతాబాద్ గణేష్‌ శోభాయాత్ర ఉదయం ప్రారంభమ‌వుతుంది. 700 మంది పోలీసులతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. 3 రోజుల పాటు 15 వేల మంది GHMC సిబ్బంది, 3 షిప్టుల్లో పనిచేస్తార‌ని, GHMC పరిధిలో 465 క్రేన్లు, హుస్సేన్‌సాగర్‌ వద్ద 38 క్రేన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. శోభాయాత్రలో కలర్ పేపర్లు, పూలు, చెత్త రోడ్లపై వేయవద్దని ఆమ్రపాలి విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ హెల్ప్ లైన్ కోసం 9010203626, 8712660600, 040-27852482 నంబర్లకు ఫోన్ చేయవచ్చని తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source