Logo
Download our app
సంక్రాంతికి ట్రైన్‌ టికెట్లు లేవు
NEWS   Sep 16,2024 06:32 am
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు 4 నెలల ముందే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో జనవరి 10, 11, 12 తేదీల్లో గరీబ్​రథ్, విశాఖ, ఫలక్​నుమా వంటి ప్రధాన రైళ్లన్నీ రిగ్రెట్ చూపుతున్నాయి. జనవరిలో మొదలయ్యే సంక్రాంతి పండుగ ప్రయాణానికి సెప్టెంబరు నెల నుంచే లక్షల మంది ప్రయత్నించారు.

Top News


LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...
LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...
LATEST NEWS   Jun 13,2026 06:07 pm
సులభంగా డబ్బు వస్తుందని ఎవరైనా మీ బ్యాంక్ ఖాతా అడుగుతున్నారా?
LATEST NEWS   Jun 13,2026 06:07 pm
సులభంగా డబ్బు వస్తుందని ఎవరైనా మీ బ్యాంక్ ఖాతా అడుగుతున్నారా?
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
⚠️ You are not allowed to copy content or view source