Logo
Download our app
ప్రభుమందిరం ఆలయం గణపయ్య ఊరేగింపు
NEWS   Sep 15,2024 06:52 pm
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో సోమవారం శ్రీ ప్రభుమందిరం ఆలయంలో మట్టి గణపయ్య రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఊరేగింపు జ‌రుగుతుంది. పదో వార్డ్ కౌన్సిలర్ రేఖ ప్రవీణ్ మాట్లాడుతూ మధ్యాహ్నం మట్టి గణపయ్య ఊరేగింపు వివిధ కళాకారులతో భజన పాటలు మహిళలు కోలాటం భక్తిశ్రద్ధలతో గణనాధుని ఊరేగింపు ఉంటుంద‌ని, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై స్వామి వారి ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source