Logo
Download our app
మాజీ ఎంపీపీ జంగం శ్రీను అరెస్ట్
NEWS   Sep 15,2024 05:34 pm
నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్ద శంకరంపేట మండలంలో రోడ్ ఫేస్ భూముల పేరుతో నిజాంసాగర్ ముంపు భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మి మోసం చేసిన ముఠాను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలోని ముగ్గురు దళారులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇంకా మిగతా నిందితులను కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో పెద్ద శంకరంపేట్ మాజీ ఎంపీపీ జంగం శ్రీను, ప్రధాన నిందితుడిగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source