Logo
Download our app
గణపయ్య మండపం వద్ద పవిత్ర యూత్ అన్నదానం
NEWS   Sep 15,2024 05:36 pm
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ఈరోజు ఆదివారం 1వవార్థ్ లో మధ్యాహ్నం 2 గంటలకు గణపయ్య మండపం వద్ద పవిత్ర యూత్ ఆధ్వర్యంలో మాధురి నర్సింలు అన్నదానం కార్యక్రమం నిర్మించారు భక్తులకు ప్రజలకు తీర్థప్రసాద్ అందించారు కౌన్సిలర్లు నాగరాజు రేఖ ప్రవీణ్ ప్రజలు మహిళలు స్వామి వారి ప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమంలో పవిత్ర యూత్ సభ్యులు నందకుమార్ బన్ను శ్రీశైలం వెంకటేశం చింటూ ఆంజనేయులు శివ వికాస్ నరేష్ శ్రీకాంత్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source