Logo
Download our app
మంజూరైన కళ్యాణ లక్ష్మి , చెక్కులు ఇవ్వాలని తహసీల్దార్ కి వినతిపత్రం అందజేసిన
NEWS   Sep 14,2024 03:26 am
సంగారెడ్డి పట్టణ, మండల పరిధిలో మంజూరైనా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు లబ్ది దారులకు ఇవ్వాలని కోరుతూ జన జాగృతి సేన ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డి తహసీల్దార్ దేవదాస్ కు వినతిపత్రం అందజేశారు.. ఈ సందర్బంగా బంగారు కృష్ణ మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరై నెలలు గడుస్తున్నా లబ్ది దారులకు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source