రూ.10,032 కోట్ల నష్టం: సీఎం
NEWS Sep 13,2024 04:16 pm
TG: భారీ వర్షాలు, వరదలకు రూ.10,032 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి CM రేవంత్ రెడ్డి తెలిపారు. రోడ్లు దెబ్బతినడంతో 7,693 కోట్లు, అర్బన్ డెవలప్మెంట్-రూ.1216 కోట్లు, ఇరిగేషన్-రూ.483 కోట్లు, తాగునీటి పథకం-రూ.331 కోట్లు, వ్యవసాయం-రూ.231 కోట్లు, విద్యుత్-రూ.179 కోట్లు, మత్స్యశాఖకు రూ.56 కోట్లు నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రజలను ఆదుకునేందుకు షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలన్నారు.