Logo
Download our app
వరద బాధిత మృతుని కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
NEWS   Sep 13,2024 04:39 pm
మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన శెట్టిపల్లి కృష్ణారెడ్డి (43) ఇటీవల ప్రమాదవశాత్తు జమ్మడుగు వాగులో వరదనీటిలో పడి మృతి చెందాడు. మృతుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మంజూరైంది. MLA వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్వడం గ్రామంలో మృతుని నివాసానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చెక్కును అందజేశారు.

Top News


ASTROLOGY   Jan 29,2026 11:57 pm
సమ్మక్క సారక్క అక్కా చెల్లెల్లా?
సమ్మక్క సారక్క (సారలమ్మ) తల్లీ కూతుర్లు. చాలా మంది అక్కాచెల్లెళ్లని అనుకుంటారు కానీ, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కథ ప్రకారం.. సమ్మక్క తల్లి, సారక్క (సారలమ్మ)...
ASTROLOGY   Jan 29,2026 11:57 pm
సమ్మక్క సారక్క అక్కా చెల్లెల్లా?
సమ్మక్క సారక్క (సారలమ్మ) తల్లీ కూతుర్లు. చాలా మంది అక్కాచెల్లెళ్లని అనుకుంటారు కానీ, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కథ ప్రకారం.. సమ్మక్క తల్లి, సారక్క (సారలమ్మ)...
ASTROLOGY   Jan 29,2026 11:18 pm
మేడారం జాత‌ర‌లో ప్ర‌ధాన ఘ‌ట్టం పూర్తి
మేడారం జాతరలో అత్యంత పవిత్ర ఘట్టంగా భావించే సమ్మక్క అమ్మవారు గద్దెపై చేరిన క్షణం భక్తులను భావోద్వేగానికి గురి చేసింది. అటవీ ప్రాంతం నుంచి అమ్మవారు గద్దెపైకి...
ASTROLOGY   Jan 29,2026 11:18 pm
మేడారం జాత‌ర‌లో ప్ర‌ధాన ఘ‌ట్టం పూర్తి
మేడారం జాతరలో అత్యంత పవిత్ర ఘట్టంగా భావించే సమ్మక్క అమ్మవారు గద్దెపై చేరిన క్షణం భక్తులను భావోద్వేగానికి గురి చేసింది. అటవీ ప్రాంతం నుంచి అమ్మవారు గద్దెపైకి...
LATEST NEWS   Jan 29,2026 10:53 pm
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవార్ భార్య
అజిత్ పవార్ దుర్మరణంతో తదుపరి డిప్యూటీ సీఎం ఎవరు? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని నడిపించేది ఎవరు? అనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అజిత్ పవార్ భార్య,...
LATEST NEWS   Jan 29,2026 10:53 pm
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవార్ భార్య
అజిత్ పవార్ దుర్మరణంతో తదుపరి డిప్యూటీ సీఎం ఎవరు? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని నడిపించేది ఎవరు? అనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అజిత్ పవార్ భార్య,...
⚠️ You are not allowed to copy content or view source