Logo
Download our app
అంత్యక్రియలకు వచ్చి మృతుడి ఇంట్లో దొంగతనం
NEWS   Sep 12,2024 09:02 am
కొండగట్టు: కొండగట్టుకు చెందిన లక్ష్మణ్ మృతి చెందగా అంత్యక్రియలకు వైకుంఠధామానికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. ఇంటి వద్ద పనులు చేయడానికి కొందరు బంధువులు ఉన్నారు. అందులో కలిసి పోయిన ఓ వ్యక్తి బంధువునని చెప్పుకున్నాడు. ఆ ఇంట్లోకి కోతులు వెళ్లగా వాటిని తరిమేందుకు లోపలికి వెళ్లి ఇంట్లోని బీరువాలు పగలగొట్టి చోరీ చేసి బైకుపై పారిపోయినట్లు బంధువులు తెలిపారు. కేసు నమోదైంది. మరిన్ని వివరాలు తెలియాల్పి ఉంది.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source