Logo
Download our app
పేదల ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలి
NEWS   Sep 11,2024 05:17 pm
ములుగు: జిల్లాలోని పేదల ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అపయ్య సూచించారు. ములుగు జిల్లాలోని పీహెచ్సీ వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో డీఎంహెచ్వో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు 500ల గ్రామాలకుగాను 445 గ్రామాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించామని, మిగిలిన గ్రామాల్లో వైద్య శిబిరాలను 2 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

Top News


ASTROLOGY   Jan 29,2026 11:18 pm
మేడారం జాత‌ర‌లో ప్ర‌ధాన ఘ‌ట్టం పూర్తి
మేడారం జాతరలో అత్యంత పవిత్ర ఘట్టంగా భావించే సమ్మక్క అమ్మవారు గద్దెపై చేరిన క్షణం భక్తులను భావోద్వేగానికి గురి చేసింది. అటవీ ప్రాంతం నుంచి అమ్మవారు గద్దెపైకి...
ASTROLOGY   Jan 29,2026 11:18 pm
మేడారం జాత‌ర‌లో ప్ర‌ధాన ఘ‌ట్టం పూర్తి
మేడారం జాతరలో అత్యంత పవిత్ర ఘట్టంగా భావించే సమ్మక్క అమ్మవారు గద్దెపై చేరిన క్షణం భక్తులను భావోద్వేగానికి గురి చేసింది. అటవీ ప్రాంతం నుంచి అమ్మవారు గద్దెపైకి...
LATEST NEWS   Jan 29,2026 10:53 pm
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవార్ భార్య
అజిత్ పవార్ దుర్మరణంతో తదుపరి డిప్యూటీ సీఎం ఎవరు? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని నడిపించేది ఎవరు? అనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అజిత్ పవార్ భార్య,...
LATEST NEWS   Jan 29,2026 10:53 pm
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవార్ భార్య
అజిత్ పవార్ దుర్మరణంతో తదుపరి డిప్యూటీ సీఎం ఎవరు? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని నడిపించేది ఎవరు? అనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అజిత్ పవార్ భార్య,...
LATEST NEWS   Jan 29,2026 10:27 pm
ఇండియాటుడే సర్వేలో ప్రధానిగా బెస్ట్
భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55% మంది భావించినట్లు Mood of the Nation సర్వే తేల్చిన‌ట్టు ఇండియా టుడే తెలిపింది. 6 నెలల...
LATEST NEWS   Jan 29,2026 10:27 pm
ఇండియాటుడే సర్వేలో ప్రధానిగా బెస్ట్
భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55% మంది భావించినట్లు Mood of the Nation సర్వే తేల్చిన‌ట్టు ఇండియా టుడే తెలిపింది. 6 నెలల...
⚠️ You are not allowed to copy content or view source