Logo
Download our app
పేదల ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలి
NEWS   Sep 11,2024 05:17 pm
ములుగు: జిల్లాలోని పేదల ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అపయ్య సూచించారు. ములుగు జిల్లాలోని పీహెచ్సీ వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో డీఎంహెచ్వో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు 500ల గ్రామాలకుగాను 445 గ్రామాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించామని, మిగిలిన గ్రామాల్లో వైద్య శిబిరాలను 2 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

Top News


LATEST NEWS   Aug 27,2026 08:17 pm
అధికారులకు మంత్రి సీతక్క హెచ్చరిక
విధులకు హాజరుకాకుండా ఇష్టానుసార రీతిలో వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. ములుగులో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ను ఆకస్మికంగా తనిఖీ...
LATEST NEWS   Aug 27,2026 08:17 pm
అధికారులకు మంత్రి సీతక్క హెచ్చరిక
విధులకు హాజరుకాకుండా ఇష్టానుసార రీతిలో వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. ములుగులో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ను ఆకస్మికంగా తనిఖీ...
LATEST NEWS   Aug 27,2026 08:16 pm
బావిలో పడ్డ కారు..ఓ మహిళ మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళపల్లి గ్రామ శివారులో కారు అదుపులో తప్పి బావిలో పడింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే...
LATEST NEWS   Aug 27,2026 08:16 pm
బావిలో పడ్డ కారు..ఓ మహిళ మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళపల్లి గ్రామ శివారులో కారు అదుపులో తప్పి బావిలో పడింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే...
LATEST NEWS   Aug 27,2026 08:16 pm
పద్మనగర్ MLS పాయింట్‌లో విజిలెన్స్ తనిఖీ
కరీంనగర్: పద్మనగర్‌లోని రేషన్ బియ్యం మండల స్థాయి నిల్వ కేంద్రం (MLS పాయింట్)ను గురువారం సివిల్ సప్లైస్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు....
LATEST NEWS   Aug 27,2026 08:16 pm
పద్మనగర్ MLS పాయింట్‌లో విజిలెన్స్ తనిఖీ
కరీంనగర్: పద్మనగర్‌లోని రేషన్ బియ్యం మండల స్థాయి నిల్వ కేంద్రం (MLS పాయింట్)ను గురువారం సివిల్ సప్లైస్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు....
⚠️ You are not allowed to copy content or view source