Logo
Download our app
ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం
NEWS   Sep 11,2024 06:21 pm
కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ములుగు మండల నుంచి శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో పలువురు మంత్రిని కలిశారు. వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ములుగు మండలానికి ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. శేఖర్ గౌడ్, నరసింహారెడ్డి, నల్ల శ్రీనివాస్, కృష్ణ పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 27,2026 08:17 pm
అధికారులకు మంత్రి సీతక్క హెచ్చరిక
విధులకు హాజరుకాకుండా ఇష్టానుసార రీతిలో వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. ములుగులో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ను ఆకస్మికంగా తనిఖీ...
LATEST NEWS   Aug 27,2026 08:17 pm
అధికారులకు మంత్రి సీతక్క హెచ్చరిక
విధులకు హాజరుకాకుండా ఇష్టానుసార రీతిలో వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. ములుగులో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ను ఆకస్మికంగా తనిఖీ...
LATEST NEWS   Aug 27,2026 08:16 pm
బావిలో పడ్డ కారు..ఓ మహిళ మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళపల్లి గ్రామ శివారులో కారు అదుపులో తప్పి బావిలో పడింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే...
LATEST NEWS   Aug 27,2026 08:16 pm
బావిలో పడ్డ కారు..ఓ మహిళ మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళపల్లి గ్రామ శివారులో కారు అదుపులో తప్పి బావిలో పడింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే...
LATEST NEWS   Aug 27,2026 08:16 pm
పద్మనగర్ MLS పాయింట్‌లో విజిలెన్స్ తనిఖీ
కరీంనగర్: పద్మనగర్‌లోని రేషన్ బియ్యం మండల స్థాయి నిల్వ కేంద్రం (MLS పాయింట్)ను గురువారం సివిల్ సప్లైస్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు....
LATEST NEWS   Aug 27,2026 08:16 pm
పద్మనగర్ MLS పాయింట్‌లో విజిలెన్స్ తనిఖీ
కరీంనగర్: పద్మనగర్‌లోని రేషన్ బియ్యం మండల స్థాయి నిల్వ కేంద్రం (MLS పాయింట్)ను గురువారం సివిల్ సప్లైస్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు....
⚠️ You are not allowed to copy content or view source