Logo
Download our app
సమైక్యతతో ఉత్సవాలను జరుపుకోవాలి: ధార్మిక సేవా సమితి
NEWS   Sep 10,2024 11:49 am
ధార్మిక సేవ సమితి జోగిపేట ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మండపాల్లో భరతమాత, బాలగంగాధర్ తిలక్ చిత్రపటాలు అందజేశారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాల విశిష్టతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, సమైక్యతతో పండుగను జరుపుకోవాలని కోరారు. స్వాతంత్రోద్యమ సమయంలో బాలగంగాధర్ తిలక్ భారతీయులను ఏకత్రాటిపైకి తెచ్చేందుకు 1893లో ముంబైలో ఉత్సవాలను ప్రారంభించారని గుర్తు చేశారు.

Top News


LATEST NEWS   Aug 27,2026 06:56 pm
సీఎం తక్షణమే జీవో 97ను రద్దు చేయాలి
సీఎం రేవంత్ రెడ్డి బేషజాలకు పోకుండా తక్షణమే జీవో 97ను రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ మంత్రి...
LATEST NEWS   Aug 27,2026 06:56 pm
సీఎం తక్షణమే జీవో 97ను రద్దు చేయాలి
సీఎం రేవంత్ రెడ్డి బేషజాలకు పోకుండా తక్షణమే జీవో 97ను రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ మంత్రి...
LATEST NEWS   Aug 27,2026 06:56 pm
లోపాలకు తావులేకుండా SIR పూర్తి
ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయడమే లక్ష్యమని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. SIR ప్రక్రియలో...
LATEST NEWS   Aug 27,2026 06:56 pm
లోపాలకు తావులేకుండా SIR పూర్తి
ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయడమే లక్ష్యమని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. SIR ప్రక్రియలో...
LATEST NEWS   Aug 27,2026 06:49 pm
కన్నాపురం సర్పంచ్ సతీష్‌కు అభినందనలు
జగిత్యాల రూరల్ మండలం కన్నాపురం గ్రామ సర్పంచ్ పొట్టవత్తిని సతీష్‌ను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా అభినందించారు. బీసీ టైమ్స్, జనాధికార సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశాలి సర్పంచుల...
LATEST NEWS   Aug 27,2026 06:49 pm
కన్నాపురం సర్పంచ్ సతీష్‌కు అభినందనలు
జగిత్యాల రూరల్ మండలం కన్నాపురం గ్రామ సర్పంచ్ పొట్టవత్తిని సతీష్‌ను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా అభినందించారు. బీసీ టైమ్స్, జనాధికార సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశాలి సర్పంచుల...
⚠️ You are not allowed to copy content or view source