Logo
Download our app
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
NEWS   Sep 09,2024 02:25 pm
ఏలేరు జలాశయం పరీవాహక ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీడీపీ కాకినాడ జిల్లాధ్యక్షుడు జ్యోతుల నవీన్ అన్నారు. కిర్లంపూడి మండలం రాజుపాలెంలో ఏలేరు కాలువకు గండి పడటంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. ముంపునకు గురైన పొలాలు, ఇళ్లను సందర్శించి ప్రజలతో మాట్లాడారు. లోతట్టు ప్రాంత ప్రజలంతా ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Top News


ENTERTAINMENT   Aug 26,2026 10:37 am
100 కోట్ల క్లబ్‌లో చేరిన‌ 'ఇరుముడి'
రవితేజ, శివ నిర్వాణ కాంబో మూవీ 'ఇరుముడి సూప‌ర్ హిట్ కొట్టి థియేట‌ర్‌ల‌లో సంద‌డి చేస్తోంది. సరైన విజయం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ర‌వితేజ‌కు ఇరుముడి ద్వారా...
ENTERTAINMENT   Aug 26,2026 10:37 am
100 కోట్ల క్లబ్‌లో చేరిన‌ 'ఇరుముడి'
రవితేజ, శివ నిర్వాణ కాంబో మూవీ 'ఇరుముడి సూప‌ర్ హిట్ కొట్టి థియేట‌ర్‌ల‌లో సంద‌డి చేస్తోంది. సరైన విజయం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ర‌వితేజ‌కు ఇరుముడి ద్వారా...
TECHNOLOGY   Aug 26,2026 10:30 am
ఉసేన్‌ బోల్ట్‌ రికార్డ్‌ బద్దలు కొట్టిన చైనా రోబో.. ఏకంగా గంటకు 45 కి.మీ పైగా వేగంతో పరుగు!
TECHNOLOGY   Aug 26,2026 10:30 am
ఉసేన్‌ బోల్ట్‌ రికార్డ్‌ బద్దలు కొట్టిన చైనా రోబో.. ఏకంగా గంటకు 45 కి.మీ పైగా వేగంతో పరుగు!
BIG NEWS   Aug 26,2026 10:21 am
కోదాడ: రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురి మృతి
సూర్యాపేట జిల్లా కోదాడ (M) దొరకుంటలో హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు బస్సు.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో...
BIG NEWS   Aug 26,2026 10:21 am
కోదాడ: రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురి మృతి
సూర్యాపేట జిల్లా కోదాడ (M) దొరకుంటలో హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు బస్సు.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో...
⚠️ You are not allowed to copy content or view source