Logo
Download our app
ఆంధ్రా క్రికెట్‌ సంఘ కార్యదర్శిగా కాకినాడ వాసి
NEWS   Sep 09,2024 05:29 am
ఆంధ్రా క్రికెట్‌ సంఘ కార్యదర్శిగా కాకినాడకు చెందిన సానా సతీష్‌ బాబు ఎన్నికయ్యారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఏసీఏ ప్రతినిధులు ఈ మేరకు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారన్నారు. ఈ సందర్భంగా సతీష్‌ బాబు మాట్లాడుతూ.. క్రీడలపై తనకున్న మక్కువతో ఈ అత్యున్నత హోదాను అందిపుచ్చుకున్నానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నైపుణ్యం ఉన్న క్రికెట్‌ క్రీడాకారులను వెలికి తీసి ప్రోత్సహిస్తామని తెలిపారు.

Top News


TECHNOLOGY   Jan 29,2026 04:22 pm
డైనోసర్ పాదముద్ర.. లోపల మన సైజ్!
పశ్చిమ ఆస్ట్రేలియాలో భారీ డైనోసర్ పాద ముద్రను పరిశోధకులు గుర్తించారు. 1.7మీటర్ల (5.5ఫీట్లు) సైజులోని ఈ పాదముద్రలో ఒక మనిషి పడుకోవచ్చు. 130 మిలియన్ ఏళ్ల కిందటి...
TECHNOLOGY   Jan 29,2026 04:22 pm
డైనోసర్ పాదముద్ర.. లోపల మన సైజ్!
పశ్చిమ ఆస్ట్రేలియాలో భారీ డైనోసర్ పాద ముద్రను పరిశోధకులు గుర్తించారు. 1.7మీటర్ల (5.5ఫీట్లు) సైజులోని ఈ పాదముద్రలో ఒక మనిషి పడుకోవచ్చు. 130 మిలియన్ ఏళ్ల కిందటి...
BIG NEWS   Jan 29,2026 04:16 pm
திருக்கண்ணமங்கையில் கீரி கடித்து சிறுவன் இறப்பு
திருவாரூர் மாவட்டம் அம்மையப்பன் திருக்கண்ணமங்கையில் முத்து வீட்டிற்கு வந்த கீரிப்பிள்ளை, அவரது ஏழு வயது மகன் நவீன் கையை கடித்துள்ளது. அந்தப்பகுதி மருத்துவமனையில் சிறுவனுக்கு ஊசி போட்ட...
BIG NEWS   Jan 29,2026 04:16 pm
திருக்கண்ணமங்கையில் கீரி கடித்து சிறுவன் இறப்பு
திருவாரூர் மாவட்டம் அம்மையப்பன் திருக்கண்ணமங்கையில் முத்து வீட்டிற்கு வந்த கீரிப்பிள்ளை, அவரது ஏழு வயது மகன் நவீன் கையை கடித்துள்ளது. அந்தப்பகுதி மருத்துவமனையில் சிறுவனுக்கு ஊசி போட்ட...
LATEST NEWS   Jan 29,2026 01:03 pm
భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే...
LATEST NEWS   Jan 29,2026 01:03 pm
భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే...
⚠️ You are not allowed to copy content or view source