Logo
Download our app
కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి
NEWS   Sep 09,2024 05:04 am
కొత్తపేట మండలం మోడేకుర్రు బాలగణపతి ఆలయం వద్ద కరెంటు షాక్‌కు గురై రాజోలు మండలం శివకోటిపాలానికి చెందిన మారుతి సుబ్బారావు (45) మృతి చెందాడు. ఎస్ఐ సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. తెరమీద సినిమాలు ప్రదర్శిస్తూ జీవనం సాగించే సుబ్బారావు శనివారం రాత్రి ఆలయం వద్ద సినిమా ప్రదర్శించేందుకు తెరను సిద్ధం చేస్తున్నాడు. ఈ క్రమంలో తీగలకు సూది పిన్నీసు గుచ్చుతూ షాక్ ‌కు గురై చనిపోయాడన్నారు.

Top News


LATEST NEWS   Aug 27,2026 06:56 pm
సీఎం తక్షణమే జీవో 97ను రద్దు చేయాలి
సీఎం రేవంత్ రెడ్డి బేషజాలకు పోకుండా తక్షణమే జీవో 97ను రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ మంత్రి...
LATEST NEWS   Aug 27,2026 06:56 pm
సీఎం తక్షణమే జీవో 97ను రద్దు చేయాలి
సీఎం రేవంత్ రెడ్డి బేషజాలకు పోకుండా తక్షణమే జీవో 97ను రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ మంత్రి...
LATEST NEWS   Aug 27,2026 06:56 pm
లోపాలకు తావులేకుండా SIR పూర్తి
ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయడమే లక్ష్యమని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. SIR ప్రక్రియలో...
LATEST NEWS   Aug 27,2026 06:56 pm
లోపాలకు తావులేకుండా SIR పూర్తి
ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయడమే లక్ష్యమని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. SIR ప్రక్రియలో...
LATEST NEWS   Aug 27,2026 06:49 pm
కన్నాపురం సర్పంచ్ సతీష్‌కు అభినందనలు
జగిత్యాల రూరల్ మండలం కన్నాపురం గ్రామ సర్పంచ్ పొట్టవత్తిని సతీష్‌ను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా అభినందించారు. బీసీ టైమ్స్, జనాధికార సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశాలి సర్పంచుల...
LATEST NEWS   Aug 27,2026 06:49 pm
కన్నాపురం సర్పంచ్ సతీష్‌కు అభినందనలు
జగిత్యాల రూరల్ మండలం కన్నాపురం గ్రామ సర్పంచ్ పొట్టవత్తిని సతీష్‌ను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా అభినందించారు. బీసీ టైమ్స్, జనాధికార సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశాలి సర్పంచుల...
⚠️ You are not allowed to copy content or view source