ఉమ్మడి తూ.గో జిల్లా ఇన్ఛార్జి హైకోర్టు జడ్జిగా జస్టిస్ జయసూర్య
NEWS Sep 08,2024 06:03 am
ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి హైకోర్ట్ జడ్జిలను నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లక్ష్మణరావు ఈ నెల 6న ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా హైకోర్టు ఇన్ఛార్జి జడ్జిగా జస్టిస్ జయసూర్యను నియమించారు.