Logo
Download our app
మల్యాల: కొలువుదీరిన గణనాథులు
NEWS   Sep 08,2024 04:06 am
మల్యాల మండలంలో శనివారం గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు వినాయకులను బ్యాండ్ మేళాలతో, భజనలతో ఊరేగింపుగా తీసుకెళ్లి పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సంవత్సరం ఆయా గ్రామాల్లో ప్రజలు ఎక్కువ శాతం మట్టి విగ్రహాలను ప్రతిష్టించి, పర్యావరణ పరిరక్షణకు మొగ్గు చూపారు.

Top News


LATEST NEWS   Sep 20,2026 01:47 pm
నీటి సమస్య పరిష్కరించాలి: సీపీఎం
ఎమ్మిగనూరులో జి ప్లస్ త్రీ గృహాల కాలనీలో తాగునీరు, విద్యుత్, రోడ్ల సమస్యలను సీపీఎం నాయకులు పరిశీలించారు. కాలనీలో తాగునీటి కోసం వారానికి రూ.300 వసూలు చేస్తున్నారని...
LATEST NEWS   Sep 20,2026 01:47 pm
నీటి సమస్య పరిష్కరించాలి: సీపీఎం
ఎమ్మిగనూరులో జి ప్లస్ త్రీ గృహాల కాలనీలో తాగునీరు, విద్యుత్, రోడ్ల సమస్యలను సీపీఎం నాయకులు పరిశీలించారు. కాలనీలో తాగునీటి కోసం వారానికి రూ.300 వసూలు చేస్తున్నారని...
LATEST NEWS   Sep 20,2026 11:54 am
పెట్రోల్‌ బంకుల్లో UPI సేవలకు బ్రేక్‌?
₹2,000కు మించిన UPI లావాదేవీలపై 0.4% MRD విధించే ప్రతిపాదనపై పెట్రోల్‌ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీల నుంచి ఇంధన విక్రయదారులకు మినహాయింపు ఇవ్వకపోతే అక్టోబర్‌...
LATEST NEWS   Sep 20,2026 11:54 am
పెట్రోల్‌ బంకుల్లో UPI సేవలకు బ్రేక్‌?
₹2,000కు మించిన UPI లావాదేవీలపై 0.4% MRD విధించే ప్రతిపాదనపై పెట్రోల్‌ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీల నుంచి ఇంధన విక్రయదారులకు మినహాయింపు ఇవ్వకపోతే అక్టోబర్‌...
LATEST NEWS   Sep 20,2026 11:49 am
రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం.. స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసిన ప్రజాప్రతినిధి
రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశాను. అనంతరం పాఠశాలను పరిశీలించి మౌలిక వసతులు, తాగునీరు, పాఠశాల...
LATEST NEWS   Sep 20,2026 11:49 am
రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం.. స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసిన ప్రజాప్రతినిధి
రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశాను. అనంతరం పాఠశాలను పరిశీలించి మౌలిక వసతులు, తాగునీరు, పాఠశాల...
⚠️ You are not allowed to copy content or view source