Logo
Download our app
అమ్మకానికి రాజీవ్ స్వగృహ ఇండ్లు
NEWS   Sep 07,2024 01:33 pm
హైద‌రాబాద్‌లో మరోసారి రాజీవ్ స్వగృహ ఇండ్లను విక్రయించాలనే యోచనలో ఉంది ప్ర‌భుత్వం. ఈ ఇళ్ల ద్వారా అమ్మకం ద్వారా 3 వేల కోట్లు పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే నాగోలో, పోచారం, గాజులరామారం, జవహర్ నగర్, ఖమ్మం, వికారాబాద్, ఇతర ప్రాంతాల్లోని ఫ్లాట్స్‌ను, టవర్లను, ప్లాట్స్‌ను విక్రయించడానికి రెడీ అవుతోంది. పోచారం, బండ్లగూడ వద్ద దాదాపు 760 ఫ్లాట్స్ అందుబాటులో ఉండనున్నాయి. 3 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే, 1 బీహెచ్‌కే ఫ్లాట్స్ ఉండనున్నాయి. బండ్లగూడలో 159, సోచారంలో 601 ఫ్లాట్స్ ఉండొచ్చు. ఇంకా చందానగర్, కుందనపల్లి, కవాడిపల్లి, కుర్మల్‌గూడ, బహదూర్‌పల్లి, గాజులరామారం, గద్వాల్, అల్లాపూర్, కోకట్ వంటి ఏరియాల్లో కూడా ప్లాట్స్ కొనుగోలుకు అందుబాటులో ఉండొచ్చు. త్వరలోనే పూర్తి వివరాలు, ధర వంటి అంశాలు వెల్లడి కానున్నాయి.

Top News


LATEST NEWS   Jan 29,2026 01:03 pm
భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే...
LATEST NEWS   Jan 29,2026 01:03 pm
భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే...
LATEST NEWS   Jan 29,2026 12:59 pm
ఆల్‌టైం రికార్డుకు బంగారం, వెండి ధ‌ర‌లు
బంగారం, వెండి ధరలు అత్యంత వేగంగా పరుగులు పెడుతున్నాయి బంగారం ధర రూ.2లక్షల దిశగా.. వెండి ధర రూ.4 లక్షలు దాటి ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. హైదరాబాద్‌...
LATEST NEWS   Jan 29,2026 12:59 pm
ఆల్‌టైం రికార్డుకు బంగారం, వెండి ధ‌ర‌లు
బంగారం, వెండి ధరలు అత్యంత వేగంగా పరుగులు పెడుతున్నాయి బంగారం ధర రూ.2లక్షల దిశగా.. వెండి ధర రూ.4 లక్షలు దాటి ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. హైదరాబాద్‌...
LATEST NEWS   Jan 29,2026 12:43 pm
లోక్‌సభలో నిర్మలా ఆర్థిక సర్వే
ఢిల్లీ: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందే ఆర్థిక...
LATEST NEWS   Jan 29,2026 12:43 pm
లోక్‌సభలో నిర్మలా ఆర్థిక సర్వే
ఢిల్లీ: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందే ఆర్థిక...
⚠️ You are not allowed to copy content or view source