Logo
Download our app
మట్టి గణపతులను పూజిద్దాం: ఫ్రెండ్స్ అనిమల్ ట్రస్ట్
NEWS   Sep 07,2024 05:34 am
మంచిర్యాల: వినాయక చవితి పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ అనిమల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా మట్టి గణపతి పంపిణీ లో భాగంగా ఈ రోజు శ్రీ భక్తాంజనేయ షిరిడి సాయి దేవాలయం హమాలివాడ వ‌ద్ద‌ మట్టి గణపతుల విగ్ర‌హాల‌ను పంపిణీ చేశారు. పర్యావరణంలో భాగంగా మట్టి గణపతులను పూజించాలని కోరుతూ మట్టి గణపతి విగ్ర‌హాల‌ను పంపిణీ చేశామ‌ని ట్రస్ట్ చైర్మన్ పద్మ సంతోష్ గుప్తా తెలిపారు.

Top News


LATEST NEWS   Jan 29,2026 01:03 pm
భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే...
LATEST NEWS   Jan 29,2026 01:03 pm
భక్తులకు దోసపాటి ట్రస్ట్ అన్నదానం
మణుగూరు ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్‌లు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, దోసపాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే...
LATEST NEWS   Jan 29,2026 12:59 pm
ఆల్‌టైం రికార్డుకు బంగారం, వెండి ధ‌ర‌లు
బంగారం, వెండి ధరలు అత్యంత వేగంగా పరుగులు పెడుతున్నాయి బంగారం ధర రూ.2లక్షల దిశగా.. వెండి ధర రూ.4 లక్షలు దాటి ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. హైదరాబాద్‌...
LATEST NEWS   Jan 29,2026 12:59 pm
ఆల్‌టైం రికార్డుకు బంగారం, వెండి ధ‌ర‌లు
బంగారం, వెండి ధరలు అత్యంత వేగంగా పరుగులు పెడుతున్నాయి బంగారం ధర రూ.2లక్షల దిశగా.. వెండి ధర రూ.4 లక్షలు దాటి ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. హైదరాబాద్‌...
LATEST NEWS   Jan 29,2026 12:43 pm
లోక్‌సభలో నిర్మలా ఆర్థిక సర్వే
ఢిల్లీ: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందే ఆర్థిక...
LATEST NEWS   Jan 29,2026 12:43 pm
లోక్‌సభలో నిర్మలా ఆర్థిక సర్వే
ఢిల్లీ: బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందే ఆర్థిక...
⚠️ You are not allowed to copy content or view source