Logo
Download our app
పర్యావరణాన్ని దెబ్బ తీయకూడదు
NEWS   Sep 07,2024 03:42 am
పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా పండుగలు జరుపుకోకూడదని అదనపు కలెక్టర్.శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో కాలుష్య నియంత్రణ మండలి రామగుండం ద్వారా ఏర్పాటుచేసిన మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పూర్వకాలంలో పసుపు ముద్దలతో తయారుచేసిన గణపతులను పూజించేవారని, తరువాత మట్టితో తయారు చేసిన గణపతులను ఇంట్లో పెట్టుకొని పూజించేవారు కానీ ఇప్పుడు రకరకాల రంగులతో రసాయనాలతో కూడిన గణపతులను పూజిస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నామని తెలియజేశారు.

Top News


LATEST NEWS   Sep 20,2026 01:47 pm
నీటి సమస్య పరిష్కరించాలి: సీపీఎం
ఎమ్మిగనూరులో జి ప్లస్ త్రీ గృహాల కాలనీలో తాగునీరు, విద్యుత్, రోడ్ల సమస్యలను సీపీఎం నాయకులు పరిశీలించారు. కాలనీలో తాగునీటి కోసం వారానికి రూ.300 వసూలు చేస్తున్నారని...
LATEST NEWS   Sep 20,2026 01:47 pm
నీటి సమస్య పరిష్కరించాలి: సీపీఎం
ఎమ్మిగనూరులో జి ప్లస్ త్రీ గృహాల కాలనీలో తాగునీరు, విద్యుత్, రోడ్ల సమస్యలను సీపీఎం నాయకులు పరిశీలించారు. కాలనీలో తాగునీటి కోసం వారానికి రూ.300 వసూలు చేస్తున్నారని...
LATEST NEWS   Sep 20,2026 11:54 am
పెట్రోల్‌ బంకుల్లో UPI సేవలకు బ్రేక్‌?
₹2,000కు మించిన UPI లావాదేవీలపై 0.4% MRD విధించే ప్రతిపాదనపై పెట్రోల్‌ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీల నుంచి ఇంధన విక్రయదారులకు మినహాయింపు ఇవ్వకపోతే అక్టోబర్‌...
LATEST NEWS   Sep 20,2026 11:54 am
పెట్రోల్‌ బంకుల్లో UPI సేవలకు బ్రేక్‌?
₹2,000కు మించిన UPI లావాదేవీలపై 0.4% MRD విధించే ప్రతిపాదనపై పెట్రోల్‌ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీల నుంచి ఇంధన విక్రయదారులకు మినహాయింపు ఇవ్వకపోతే అక్టోబర్‌...
LATEST NEWS   Sep 20,2026 11:49 am
రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం.. స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసిన ప్రజాప్రతినిధి
రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశాను. అనంతరం పాఠశాలను పరిశీలించి మౌలిక వసతులు, తాగునీరు, పాఠశాల...
LATEST NEWS   Sep 20,2026 11:49 am
రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం.. స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసిన ప్రజాప్రతినిధి
రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశాను. అనంతరం పాఠశాలను పరిశీలించి మౌలిక వసతులు, తాగునీరు, పాఠశాల...
⚠️ You are not allowed to copy content or view source