Logo
Download our app
84 కేజీల గంజాయి స్వాధీనం
NEWS   Aug 30,2024 02:55 pm
కాకినాడ జిల్లా జగ్గంపేట 16 వ నెంబరు జాతీయ రహదారి కిర్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో గల టోల్ ప్లాజా వద్ద లారీలో తరలిస్తున్న 84 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు కిర్లంపూడి సీఐ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ వద్ద పెద్దాపురం డిఎస్పీ లతాకుమారి పత్రికా సమావేశంలో మాట్లాడుతూ జాతీయ రహదారిపై 24 గంటలు ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు.

Top News


LATEST NEWS   Apr 16,2026 07:01 pm
ఏపీలో ఇంటింటి గణన ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటి గణన, గృహాల జాబితా సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియను se.census.gov.inలో సీఎం చంద్రబాబు స్వయంగా తన వివరాలను నమోదు...
LATEST NEWS   Apr 16,2026 07:01 pm
ఏపీలో ఇంటింటి గణన ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటి గణన, గృహాల జాబితా సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియను se.census.gov.inలో సీఎం చంద్రబాబు స్వయంగా తన వివరాలను నమోదు...
LATEST NEWS   Apr 16,2026 06:56 pm
99 రోజుల యాక్షన్ ప్లాన్ సమావేశం
మల్యాల మండల కేంద్రంలో ప్రజాపాలన-ప్రగతి నివేదిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ సమావేశం మల్యాల ఎంపీడీవో ఆధ్వర్యంలో నిర్వహించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, రైతు...
LATEST NEWS   Apr 16,2026 06:56 pm
99 రోజుల యాక్షన్ ప్లాన్ సమావేశం
మల్యాల మండల కేంద్రంలో ప్రజాపాలన-ప్రగతి నివేదిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ సమావేశం మల్యాల ఎంపీడీవో ఆధ్వర్యంలో నిర్వహించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, రైతు...
LATEST NEWS   Apr 16,2026 01:42 pm
లోక్‌సభలో 3 బిల్లులపై రేపు ఓటింగ్
ఉద్రిక్తతల మధ్య లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చర్చ ప్రారంభించారు. డీలిమిటేషన్ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల పునర్విభజన...
LATEST NEWS   Apr 16,2026 01:42 pm
లోక్‌సభలో 3 బిల్లులపై రేపు ఓటింగ్
ఉద్రిక్తతల మధ్య లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చర్చ ప్రారంభించారు. డీలిమిటేషన్ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల పునర్విభజన...
⚠️ You are not allowed to copy content or view source