Logo
Download our app
ఉత్సవాలను శాంతియుతంగా చేసుకోవాలి
NEWS   Aug 29,2024 04:41 pm
వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బైంసా ఏఎస్పీ అవినాష్, నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, పట్టణంలోని ఆయా మండపాల నిర్వాహకులు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.పండుగను ప్రజలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జరుపుకోవాలని కోరారు.

Top News


LATEST NEWS   Jan 28,2026 08:58 pm
మున్సిపల్‌లో నామినేషన్లకు శుభారంభం!
మెట్‌పల్లి మున్సిపల్ పరిధిలో ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలి రోజు ఉత్సాహంగా కొనసాగింది. మొత్తం 17 సెట్‌లతో 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్...
LATEST NEWS   Jan 28,2026 08:58 pm
మున్సిపల్‌లో నామినేషన్లకు శుభారంభం!
మెట్‌పల్లి మున్సిపల్ పరిధిలో ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలి రోజు ఉత్సాహంగా కొనసాగింది. మొత్తం 17 సెట్‌లతో 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్...
LATEST NEWS   Jan 28,2026 07:07 pm
35 కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం
AP కేబినెట్ 35 కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. అమరావతి పనులు, జంగిల్ క్లియరెన్స్ వేగవంతం చేయాలని నిర్ణయించింది. అథ్లెట్ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇల్లు కేటాయించింది....
LATEST NEWS   Jan 28,2026 07:07 pm
35 కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం
AP కేబినెట్ 35 కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. అమరావతి పనులు, జంగిల్ క్లియరెన్స్ వేగవంతం చేయాలని నిర్ణయించింది. అథ్లెట్ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇల్లు కేటాయించింది....
BIG NEWS   Jan 28,2026 06:52 pm
3 నుంచి రేవంత్‌ ఎన్నికల ప్రచారం
తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల సంద‌డి మొద‌లైంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రంలో పర్యటిస్తారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సీఎం.....
BIG NEWS   Jan 28,2026 06:52 pm
3 నుంచి రేవంత్‌ ఎన్నికల ప్రచారం
తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల సంద‌డి మొద‌లైంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రంలో పర్యటిస్తారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సీఎం.....
⚠️ You are not allowed to copy content or view source