Logo
Download our app
ఉత్సవాలను శాంతియుతంగా చేసుకోవాలి
NEWS   Aug 29,2024 04:41 pm
వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బైంసా ఏఎస్పీ అవినాష్, నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, పట్టణంలోని ఆయా మండపాల నిర్వాహకులు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.పండుగను ప్రజలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జరుపుకోవాలని కోరారు.

Top News


LATEST NEWS   Jun 24,2026 02:44 pm
కార్మికులకు బీమా పాలసీలు అందజేత
ఖానాపూర్ పట్టణంలోని దేవునిగూడ గ్రామానికి చెందిన 180 మంది కార్మికులకు కార్మిక బీమా పాలసీలను జిల్లా కేంద్రంలోని తిరుమల నర్సింగ్ హోమ్ ప్రముఖ వైద్యులు డాక్టర్ రమేష్...
LATEST NEWS   Jun 24,2026 02:44 pm
కార్మికులకు బీమా పాలసీలు అందజేత
ఖానాపూర్ పట్టణంలోని దేవునిగూడ గ్రామానికి చెందిన 180 మంది కార్మికులకు కార్మిక బీమా పాలసీలను జిల్లా కేంద్రంలోని తిరుమల నర్సింగ్ హోమ్ ప్రముఖ వైద్యులు డాక్టర్ రమేష్...
LIFE STYLE   Jun 24,2026 02:43 pm
బోల్తా ప‌డి ట్రాక్టర్ ఆత్మహత్య...!!
గుంటలతో నిండిన కొండ ప్రాంతంలో ట్రాక్ట‌ర్‌ ఇంజ‌న్ ఆఫ్ చేయ‌కుండానే డ్రైవ‌ర్ కిందికి దిగాడు. నియంత్రణ కోల్పోయి ఆ ట్రాక్ట‌ర్ స్పీడ్‌గా ముందుకు వెళుతూ దూరంగా బోల్తా...
LIFE STYLE   Jun 24,2026 02:43 pm
బోల్తా ప‌డి ట్రాక్టర్ ఆత్మహత్య...!!
గుంటలతో నిండిన కొండ ప్రాంతంలో ట్రాక్ట‌ర్‌ ఇంజ‌న్ ఆఫ్ చేయ‌కుండానే డ్రైవ‌ర్ కిందికి దిగాడు. నియంత్రణ కోల్పోయి ఆ ట్రాక్ట‌ర్ స్పీడ్‌గా ముందుకు వెళుతూ దూరంగా బోల్తా...
LATEST NEWS   Jun 24,2026 11:55 am
మరింత తగ్గిన బంగారం ధరలు..!
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల...
LATEST NEWS   Jun 24,2026 11:55 am
మరింత తగ్గిన బంగారం ధరలు..!
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల...
⚠️ You are not allowed to copy content or view source