Logo
Download our app
పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
NEWS   Aug 28,2024 03:03 pm
రాబోయే వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఖానాపూర్ సీఐ సైదారావు, దస్తురాబాద్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ సూచించారు. దస్తురాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ మాట్లాడుతూ రాబోయే వినాయక చవితి, దసరా పండుగలను ప్రజలు సోదరభావంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   May 01,2026 10:16 am
తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ 44 డిగ్రీల సెగలు కక్కుతుంటే, మరోవైపు ఆకస్మికంగా ఆకాశం మేఘావృతమై...
LATEST NEWS   May 01,2026 10:16 am
తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ 44 డిగ్రీల సెగలు కక్కుతుంటే, మరోవైపు ఆకస్మికంగా ఆకాశం మేఘావృతమై...
LATEST NEWS   May 01,2026 10:07 am
విశాఖ బాలిక‌కు 599 మార్కులు
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జ్ఞానేశ్వరి రాష్ట్ర టాపర్‌గా నిలిచి ప్రభంజనం సృష్టించింది. మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు....
LATEST NEWS   May 01,2026 10:07 am
విశాఖ బాలిక‌కు 599 మార్కులు
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జ్ఞానేశ్వరి రాష్ట్ర టాపర్‌గా నిలిచి ప్రభంజనం సృష్టించింది. మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు....
LATEST NEWS   Apr 30,2026 10:40 pm
వడ్డాది NTS స్కూల్ విద్యార్థుల ప్రతిభ
వడ్డాది NTS పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. 583 మార్కులతో Y. హేమశ్రీ బుచ్చియ్యాపేట మండలంలో ద్వితీయ స్థానం సాధించింది. పాఠశాల స్థాయిలో...
LATEST NEWS   Apr 30,2026 10:40 pm
వడ్డాది NTS స్కూల్ విద్యార్థుల ప్రతిభ
వడ్డాది NTS పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. 583 మార్కులతో Y. హేమశ్రీ బుచ్చియ్యాపేట మండలంలో ద్వితీయ స్థానం సాధించింది. పాఠశాల స్థాయిలో...
⚠️ You are not allowed to copy content or view source