Logo
Download our app
3,300ఎకరాల్లో వరి నాట్లు
NEWS   Aug 28,2024 09:04 am
దేవీపట్నం మండలంలో ఇప్పటి వరకు 3,300ఎకరాల్లో వారినాట్లు పడ్డాయని అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రశాంతి తెలిపారు. మండలంలో పొలాలను వ్యవసాయ శాఖ సిబ్బంది పరిశీలించారు. ప్రతీ రైతు తప్పనిసరిగా సరిగా ఈ క్రాప్ చేయించుకోవాలని సూచించారు. ఈ క్రాప్ ద్వారా పంటకు బీమా సదుపాయాలు, విక్రయాలు నమోదు సులభం అవుతుందన్నారు. మరో 700 ఎకరాల్లో నాట్లు వేయవలసి ఉందన్నారు.

Top News


LATEST NEWS   Jan 28,2026 07:07 pm
35 కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం
AP కేబినెట్ 35 కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. అమరావతి పనులు, జంగిల్ క్లియరెన్స్ వేగవంతం చేయాలని నిర్ణయించింది. అథ్లెట్ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇల్లు కేటాయించింది....
LATEST NEWS   Jan 28,2026 07:07 pm
35 కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం
AP కేబినెట్ 35 కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. అమరావతి పనులు, జంగిల్ క్లియరెన్స్ వేగవంతం చేయాలని నిర్ణయించింది. అథ్లెట్ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇల్లు కేటాయించింది....
BIG NEWS   Jan 28,2026 06:52 pm
3 నుంచి రేవంత్‌ ఎన్నికల ప్రచారం
తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల సంద‌డి మొద‌లైంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రంలో పర్యటిస్తారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సీఎం.....
BIG NEWS   Jan 28,2026 06:52 pm
3 నుంచి రేవంత్‌ ఎన్నికల ప్రచారం
తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల సంద‌డి మొద‌లైంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రంలో పర్యటిస్తారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సీఎం.....
LATEST NEWS   Jan 28,2026 06:45 pm
'రాష్ట్రంలో జంగల్ రాజ్ నడుస్తోంది'
భీమవరం: వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో జంగల్ రాజ్ నడుస్తోందని, హామీలన్నీ మోసపూరితమని...
LATEST NEWS   Jan 28,2026 06:45 pm
'రాష్ట్రంలో జంగల్ రాజ్ నడుస్తోంది'
భీమవరం: వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో జంగల్ రాజ్ నడుస్తోందని, హామీలన్నీ మోసపూరితమని...
⚠️ You are not allowed to copy content or view source