Logo
Download our app
గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
NEWS   Aug 28,2024 06:23 am
వినాయక చవితి ఉత్సవ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో సిస్టంతో రాజమండ్రి అర్బన్ పరిధిలో కార్పొరేషన్ కార్యాలయం నుంచి అలాగే రాజమండ్రి రూరల్ పరిధిలో తహసీల్దార్ కార్యాలయం నుంచి మండపాల ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కుమార్ తెలియజేశారు. నియమ నిబంధనలను ఆయా మండపాల కమిటీలు తప్పక పాటించాలని తెలిపారు.

Top News


LATEST NEWS   Jan 28,2026 07:07 pm
35 కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం
AP కేబినెట్ 35 కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. అమరావతి పనులు, జంగిల్ క్లియరెన్స్ వేగవంతం చేయాలని నిర్ణయించింది. అథ్లెట్ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇల్లు కేటాయించింది....
LATEST NEWS   Jan 28,2026 07:07 pm
35 కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం
AP కేబినెట్ 35 కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. అమరావతి పనులు, జంగిల్ క్లియరెన్స్ వేగవంతం చేయాలని నిర్ణయించింది. అథ్లెట్ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇల్లు కేటాయించింది....
BIG NEWS   Jan 28,2026 06:52 pm
3 నుంచి రేవంత్‌ ఎన్నికల ప్రచారం
తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల సంద‌డి మొద‌లైంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రంలో పర్యటిస్తారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సీఎం.....
BIG NEWS   Jan 28,2026 06:52 pm
3 నుంచి రేవంత్‌ ఎన్నికల ప్రచారం
తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల సంద‌డి మొద‌లైంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రంలో పర్యటిస్తారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సీఎం.....
LATEST NEWS   Jan 28,2026 06:45 pm
'రాష్ట్రంలో జంగల్ రాజ్ నడుస్తోంది'
భీమవరం: వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో జంగల్ రాజ్ నడుస్తోందని, హామీలన్నీ మోసపూరితమని...
LATEST NEWS   Jan 28,2026 06:45 pm
'రాష్ట్రంలో జంగల్ రాజ్ నడుస్తోంది'
భీమవరం: వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో జంగల్ రాజ్ నడుస్తోందని, హామీలన్నీ మోసపూరితమని...
⚠️ You are not allowed to copy content or view source