Logo
Download our app
తెలంగాణలో టీడీపీ కమిటీలన్నీ రద్దు
NEWS   Aug 25,2024 03:14 pm
తెలంగాణలో పార్టీ పటిష్టత, బలోపేతంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. పార్టీ బలోపేతానికి ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఉన్న అడ్‌హక్‌ కమిటీలు రద్దు చేస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రానున్న రోజుల్లో పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని సూచించారు.

Top News


LATEST NEWS   Jun 01,2025 07:55 pm
ఘ‌నంగా మెగా రక్తదాన శిబిరం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆదిత్య హాస్పిటల్ సహకారంతో కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద సంయుక్త ఆధ్వర్యంలో మెగా...
LATEST NEWS   Jun 01,2025 07:55 pm
ఘ‌నంగా మెగా రక్తదాన శిబిరం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆదిత్య హాస్పిటల్ సహకారంతో కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద సంయుక్త ఆధ్వర్యంలో మెగా...
LATEST NEWS   Jun 01,2025 07:53 pm
మంగళవారం రాజారాంపల్లి సంత బంద్
ఎండపల్లి మండలం రాజారాంపల్లి పశువుల వారసంత మంగళవారం బంద్ కానుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరుగాంచిన పశువుల వారసంతలో ఒకటిగా పేరుగాంచింది. ఈనెల 7 న బక్రీద్...
LATEST NEWS   Jun 01,2025 07:53 pm
మంగళవారం రాజారాంపల్లి సంత బంద్
ఎండపల్లి మండలం రాజారాంపల్లి పశువుల వారసంత మంగళవారం బంద్ కానుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరుగాంచిన పశువుల వారసంతలో ఒకటిగా పేరుగాంచింది. ఈనెల 7 న బక్రీద్...
LATEST NEWS   Jun 01,2025 07:51 pm
కొత్త రోడ్డుకు పూజ చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల పట్టణంలోని 30 వ వార్డ్ లోని రహ్మత్పురలో హ్యాంగ్ ఔట్ హోటల్ ముందర నుండి దగ్గులమ్మ గుడి వరకు సుమారు 21.29...
LATEST NEWS   Jun 01,2025 07:51 pm
కొత్త రోడ్డుకు పూజ చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల పట్టణంలోని 30 వ వార్డ్ లోని రహ్మత్పురలో హ్యాంగ్ ఔట్ హోటల్ ముందర నుండి దగ్గులమ్మ గుడి వరకు సుమారు 21.29...
⚠️ You are not allowed to copy content or view source