ఢిలీల్లో కాక్రోచ్ కార్యకర్తల సంబరాలు
NEWS Jul 25,2026 05:28 pm
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఈ సంబురాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆందోళనల కారణంగా సెంట్రల్ దిల్లీలో మూతపడిన రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లను తెరచింది.