వి.ఎం.ఆర్,ఫౌండేషన్ చైర్మన్ వంగ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం
NEWS Aug 25,2024 02:58 pm
KMR:*వి.ఎం.ఆర్,ఫౌండేషన్ చైర్మన్ వంగ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా లో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం*
కామారెడ్డి పట్టణంలో ఇటీవల జిల్లా వ్యాప్తంగా పదోన్నతులు పొందిన ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు వి.ఎం.ఆర్,ఫౌండేషన్ చైర్మన్ వంగ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది ఉపాధ్యాయులకు వంగ మహేందర్ రెడ్డి సన్మానంగావించడం జరిగింది.కార్యక్రమంలో భాగంగా వి ఎం ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయు వృత్తి పట్ల తన అభిమానాలను చాటు