Logo
Download our app
దేశ సేవకు బీజేపీ అంకితం: పురందరేశ్వరి
NEWS   Aug 25,2024 08:07 am
అధికారాన్ని బీజేపీ సేవా మాధ్యమంగా వినియోగించుకుంటుందని, దేశ సేవకు అంకితమైందని దేశాన్ని ఆర్థిక శక్తిగా మార్చడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పేర్కొన్నారు. శనివారం కాకినాడలోని విద్యుత్ నగర్‌లో బీజేపీ సభ్యత్వ నమోదుపై ఆమె పార్టీ శ్రేణులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

Top News


LATEST NEWS   Jun 01,2025 06:29 pm
కవిత ఇష్యూ టీ కప్పులో తుపాను లాంటిది
తాజాగా బీఆర్ఎస్ లో చోటు చేసుకున్న క‌విత వివాదంపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌. ఆమె ఎక్క‌డికీ వెళ్ల‌ద‌ని, తాను సిస‌లైన తెలంగాణ బిడ్డ అని...
LATEST NEWS   Jun 01,2025 06:29 pm
కవిత ఇష్యూ టీ కప్పులో తుపాను లాంటిది
తాజాగా బీఆర్ఎస్ లో చోటు చేసుకున్న క‌విత వివాదంపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌. ఆమె ఎక్క‌డికీ వెళ్ల‌ద‌ని, తాను సిస‌లైన తెలంగాణ బిడ్డ అని...
LATEST NEWS   Jun 01,2025 06:23 pm
ఆలీపై నోరు పారేసుకున్న రాజేంద్ర ప్ర‌సాద్
ఈ మ‌ధ్య‌న సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ప‌దే ప‌దే నోరు జారుతున్నారు. తాజాగా స‌హ‌చ‌ర న‌టుడు ఆలిని ఉద్దేశించి ఏరా ఆలీగా అంటూ స‌భ్య...
LATEST NEWS   Jun 01,2025 06:23 pm
ఆలీపై నోరు పారేసుకున్న రాజేంద్ర ప్ర‌సాద్
ఈ మ‌ధ్య‌న సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ప‌దే ప‌దే నోరు జారుతున్నారు. తాజాగా స‌హ‌చ‌ర న‌టుడు ఆలిని ఉద్దేశించి ఏరా ఆలీగా అంటూ స‌భ్య...
LATEST NEWS   Jun 01,2025 06:11 pm
టీటీడీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే కుట్ర
తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేందుకు వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీటీడీ బోర్డు మెంబ‌ర్ భాను ప్ర‌కాష్ రెడ్డి. గోశాలలో గోవులు మరణించాయంటూ...
LATEST NEWS   Jun 01,2025 06:11 pm
టీటీడీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే కుట్ర
తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేందుకు వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీటీడీ బోర్డు మెంబ‌ర్ భాను ప్ర‌కాష్ రెడ్డి. గోశాలలో గోవులు మరణించాయంటూ...
⚠️ You are not allowed to copy content or view source