Logo
Download our app
ఈ నెల 30 న సామూహిక వరలక్ష్మి వ్రతాలు
NEWS   Aug 25,2024 08:09 am
ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 30న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరుగునున్నాయి. ఈ వ్రతాలలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నాలని సత్య దీక్ష ప్రచారకర్త ప్రత్తిపాడు, ధర్మవరంలో ప్రచారం నిర్వహించి కరపత్రాలు పంచారు. వ్రతాల కోసం భక్తులు, అరటి పండ్లు, కొబ్బరికాయ, పువ్వులు తీసుకురావాలని చెప్పారు.

Top News


LATEST NEWS   Jun 01,2025 06:29 pm
కవిత ఇష్యూ టీ కప్పులో తుపాను లాంటిది
తాజాగా బీఆర్ఎస్ లో చోటు చేసుకున్న క‌విత వివాదంపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌. ఆమె ఎక్క‌డికీ వెళ్ల‌ద‌ని, తాను సిస‌లైన తెలంగాణ బిడ్డ అని...
LATEST NEWS   Jun 01,2025 06:29 pm
కవిత ఇష్యూ టీ కప్పులో తుపాను లాంటిది
తాజాగా బీఆర్ఎస్ లో చోటు చేసుకున్న క‌విత వివాదంపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌. ఆమె ఎక్క‌డికీ వెళ్ల‌ద‌ని, తాను సిస‌లైన తెలంగాణ బిడ్డ అని...
LATEST NEWS   Jun 01,2025 06:23 pm
ఆలీపై నోరు పారేసుకున్న రాజేంద్ర ప్ర‌సాద్
ఈ మ‌ధ్య‌న సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ప‌దే ప‌దే నోరు జారుతున్నారు. తాజాగా స‌హ‌చ‌ర న‌టుడు ఆలిని ఉద్దేశించి ఏరా ఆలీగా అంటూ స‌భ్య...
LATEST NEWS   Jun 01,2025 06:23 pm
ఆలీపై నోరు పారేసుకున్న రాజేంద్ర ప్ర‌సాద్
ఈ మ‌ధ్య‌న సీనియ‌ర్ న‌టుడు రాజేంద్ర ప్ర‌సాద్ ప‌దే ప‌దే నోరు జారుతున్నారు. తాజాగా స‌హ‌చ‌ర న‌టుడు ఆలిని ఉద్దేశించి ఏరా ఆలీగా అంటూ స‌భ్య...
LATEST NEWS   Jun 01,2025 06:11 pm
టీటీడీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే కుట్ర
తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేందుకు వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీటీడీ బోర్డు మెంబ‌ర్ భాను ప్ర‌కాష్ రెడ్డి. గోశాలలో గోవులు మరణించాయంటూ...
LATEST NEWS   Jun 01,2025 06:11 pm
టీటీడీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే కుట్ర
తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేందుకు వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీటీడీ బోర్డు మెంబ‌ర్ భాను ప్ర‌కాష్ రెడ్డి. గోశాలలో గోవులు మరణించాయంటూ...
⚠️ You are not allowed to copy content or view source