Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Jul 13,2026 02:42 pm
రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వార్త‌ల‌పై స్పష్టత
ఎన్టీఆర్ జులై 18న రాజకీయాల్లోకి రానున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఒక అధికారిక లేఖను విడుదల చేసింది. జులై 18న తాము...
LATEST NEWS   Jul 13,2026 02:42 pm
రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వార్త‌ల‌పై స్పష్టత
ఎన్టీఆర్ జులై 18న రాజకీయాల్లోకి రానున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఒక అధికారిక లేఖను విడుదల చేసింది. జులై 18న తాము...
BIG NEWS   Jul 13,2026 02:20 pm
భారీ ఎత్తున ఛ‌లో ఐటీడీఏ కార్యక్రమం
పినపాక మండలం నుంచి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో ఐటీడీఏ కార్యక్రమానికి గిరిజనులు భారీగా తరలివచ్చారు. ఈ-బయ్యారం క్రాస్‌రోడ్డులో ర్యాలీ నిర్వహించి...
BIG NEWS   Jul 13,2026 02:20 pm
భారీ ఎత్తున ఛ‌లో ఐటీడీఏ కార్యక్రమం
పినపాక మండలం నుంచి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో ఐటీడీఏ కార్యక్రమానికి గిరిజనులు భారీగా తరలివచ్చారు. ఈ-బయ్యారం క్రాస్‌రోడ్డులో ర్యాలీ నిర్వహించి...
LATEST NEWS   Jul 13,2026 02:18 pm
ఫారెస్ట్ అధికారులు–పోడు రైతుల మధ్య వాగ్వాదం
పినపాక మండలం బోటిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బంధగిరినగరంలో ఫారెస్ట్ అధికారులు, పోడు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోడు భూముల విషయంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త...
LATEST NEWS   Jul 13,2026 02:18 pm
ఫారెస్ట్ అధికారులు–పోడు రైతుల మధ్య వాగ్వాదం
పినపాక మండలం బోటిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బంధగిరినగరంలో ఫారెస్ట్ అధికారులు, పోడు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోడు భూముల విషయంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త...
⚠️ You are not allowed to copy content or view source