Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Jul 06,2026 06:48 pm
ఏకగ్రీవంగా వన సంరక్షణ కమిటీ
రాయికల్ (మం) చింతలూరు గ్రామంలో వన సంరక్షణ కమిటీ (వీఎస్‌ఎస్)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా ముంజం ప్రణయ్, ఉపాధ్యక్షురాలిగా కదుర్లి లక్ష్మిని ఎంపిక చేశారు. మొత్తం...
LATEST NEWS   Jul 06,2026 06:48 pm
ఏకగ్రీవంగా వన సంరక్షణ కమిటీ
రాయికల్ (మం) చింతలూరు గ్రామంలో వన సంరక్షణ కమిటీ (వీఎస్‌ఎస్)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా ముంజం ప్రణయ్, ఉపాధ్యక్షురాలిగా కదుర్లి లక్ష్మిని ఎంపిక చేశారు. మొత్తం...
LATEST NEWS   Jul 06,2026 06:13 pm
ఎమ్మిగనూరు ఆసుపత్రిపై ఎమ్మెల్యే సమీక్ష
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే డా. బివి జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆసుపత్రి పనితీరు, పారిశుద్ధ్యం, రోగులకు...
LATEST NEWS   Jul 06,2026 06:13 pm
ఎమ్మిగనూరు ఆసుపత్రిపై ఎమ్మెల్యే సమీక్ష
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే డా. బివి జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆసుపత్రి పనితీరు, పారిశుద్ధ్యం, రోగులకు...
LATEST NEWS   Jul 06,2026 06:12 pm
జకార్తాలో మోదీకి అరుదైన గౌరవం!
ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకున్నారు. విమానాశ్రయానికి స్వయంగా విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆయనకు స్వాగతం పలికారు. మోదీ...
LATEST NEWS   Jul 06,2026 06:12 pm
జకార్తాలో మోదీకి అరుదైన గౌరవం!
ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకున్నారు. విమానాశ్రయానికి స్వయంగా విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆయనకు స్వాగతం పలికారు. మోదీ...
⚠️ You are not allowed to copy content or view source