Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Jul 14,2026 01:27 pm
జర్నలిస్టులను అడ్డుకోవడం తగదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బండగిరి నగరంలో విధి నిర్వహణకు వెళ్లిన జర్నలిస్టులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడాన్ని పినపాక మండల రిపోర్టర్లు ఖండించారు. భయ్యారం...
LATEST NEWS   Jul 14,2026 01:27 pm
జర్నలిస్టులను అడ్డుకోవడం తగదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బండగిరి నగరంలో విధి నిర్వహణకు వెళ్లిన జర్నలిస్టులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడాన్ని పినపాక మండల రిపోర్టర్లు ఖండించారు. భయ్యారం...
LATEST NEWS   Jul 14,2026 01:26 pm
SIR పారదర్శకంగా నిర్వహించాలి
పినపాక నియోజకవర్గంలో SIR ప్రక్రియను పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ కోరారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని, రైతులు,...
LATEST NEWS   Jul 14,2026 01:26 pm
SIR పారదర్శకంగా నిర్వహించాలి
పినపాక నియోజకవర్గంలో SIR ప్రక్రియను పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ కోరారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని, రైతులు,...
LATEST NEWS   Jul 14,2026 01:06 pm
జాతీయ అవార్డు గ్రహీత రాహుల్‌కు సన్మానం
జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ఐటీడీఏ పీవో రాహుల్ ఐఏఎస్‌ను పీఆర్‌టీయూటీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు...
LATEST NEWS   Jul 14,2026 01:06 pm
జాతీయ అవార్డు గ్రహీత రాహుల్‌కు సన్మానం
జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ఐటీడీఏ పీవో రాహుల్ ఐఏఎస్‌ను పీఆర్‌టీయూటీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు...
⚠️ You are not allowed to copy content or view source