Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   May 20,2026 12:30 am
పుతిన్ భారత పర్యటన ఖరారు
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర...
LATEST NEWS   May 20,2026 12:30 am
పుతిన్ భారత పర్యటన ఖరారు
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర...
LIFE STYLE   May 20,2026 12:22 am
చిరంజీవి హెల్త్ సీక్రెట్
LIFE STYLE   May 20,2026 12:22 am
చిరంజీవి హెల్త్ సీక్రెట్
LATEST NEWS   May 19,2026 10:42 pm
రవి యాదవ్, హఫీజ్ బేగ్‌లకు సన్మానం
ఓంకారేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు కుంబాల రవి యాదవ్, 18వ వార్డు కౌన్సిలర్ మిర్జా హఫీజ్ బేగ్‌లను ఘనంగా...
LATEST NEWS   May 19,2026 10:42 pm
రవి యాదవ్, హఫీజ్ బేగ్‌లకు సన్మానం
ఓంకారేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు కుంబాల రవి యాదవ్, 18వ వార్డు కౌన్సిలర్ మిర్జా హఫీజ్ బేగ్‌లను ఘనంగా...
⚠️ You are not allowed to copy content or view source