Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


BIG NEWS   Apr 13,2026 12:34 pm
திருவாரூர் தலைமையகத்தில் தேங்காய் ஏலம்
திருவாரூர் மாவட்டம் தஞ்சாவூர் கூட்டுறவு விற்பனை இணையம், திருவாரூர் தலைமையகத்தில் தேங்காய் ஏலம் நடந்தது. விவசாயிகள் தேங்காய்களை கொண்டு வந்து ஏலத்தில் கலந்து கொண்டனர். ஏலத்தில் விற்பனை...
BIG NEWS   Apr 13,2026 12:34 pm
திருவாரூர் தலைமையகத்தில் தேங்காய் ஏலம்
திருவாரூர் மாவட்டம் தஞ்சாவூர் கூட்டுறவு விற்பனை இணையம், திருவாரூர் தலைமையகத்தில் தேங்காய் ஏலம் நடந்தது. விவசாயிகள் தேங்காய்களை கொண்டு வந்து ஏலத்தில் கலந்து கொண்டனர். ஏலத்தில் விற்பனை...
LATEST NEWS   Apr 13,2026 10:52 am
8మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
తెలంగాణ‌ ఇంటర్ ఫలితాల వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం. పరీక్షల్లో పాసవ్వలేదనే కారణంతో పలు జిల్లాల్లో 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు....
LATEST NEWS   Apr 13,2026 10:52 am
8మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
తెలంగాణ‌ ఇంటర్ ఫలితాల వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం. పరీక్షల్లో పాసవ్వలేదనే కారణంతో పలు జిల్లాల్లో 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు....
LATEST NEWS   Apr 13,2026 04:56 am
సృజనకు ఇంటర్‌లో 976 మార్కులు
వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన కసరబోయిన శ్రీనివాస్-సంధ్య దంపతుల కుమార్తె కసరబోయిన సృజన ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షల్లో 976 మార్కులు సాధించి ప్రతిభ చాటుకుంది. శ్రీ...
LATEST NEWS   Apr 13,2026 04:56 am
సృజనకు ఇంటర్‌లో 976 మార్కులు
వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన కసరబోయిన శ్రీనివాస్-సంధ్య దంపతుల కుమార్తె కసరబోయిన సృజన ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షల్లో 976 మార్కులు సాధించి ప్రతిభ చాటుకుంది. శ్రీ...
⚠️ You are not allowed to copy content or view source