Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Jul 18,2026 01:09 pm
‘మిషన్ ఆగమన్’ప్రయోగం సక్సెస్
‘మిషన్ ఆగమన్’ ద్వారా భారత అంతరిక్ష రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేటు సంస్థ అయిన ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్...
LATEST NEWS   Jul 18,2026 01:09 pm
‘మిషన్ ఆగమన్’ప్రయోగం సక్సెస్
‘మిషన్ ఆగమన్’ ద్వారా భారత అంతరిక్ష రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేటు సంస్థ అయిన ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్...
LATEST NEWS   Jul 18,2026 12:08 pm
మహిళ పై దాడి ఘటనపై చంద్రబాబు సీరియస్
గత వైసీపీ పాలనకు ,ప్రస్తుత కూటమి పాలనకు ఉన్న స్పష్టమైన తేడాను తెలిపే సంఘటన ఇది .వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్త దగ్గరనుంచి మంత్రుల వరకు...
LATEST NEWS   Jul 18,2026 12:08 pm
మహిళ పై దాడి ఘటనపై చంద్రబాబు సీరియస్
గత వైసీపీ పాలనకు ,ప్రస్తుత కూటమి పాలనకు ఉన్న స్పష్టమైన తేడాను తెలిపే సంఘటన ఇది .వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్త దగ్గరనుంచి మంత్రుల వరకు...
LATEST NEWS   Jul 18,2026 12:07 pm
ఏపీలో ఆగస్ట్ 15 వేడుకలకు భారీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గతంలో ఎన్నడూ లేని రీతిలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత సన్నాహాలు చేస్తోంది. 'స్వర్ణాంధ్ర 2047' ఇతివృత్తంతో...
LATEST NEWS   Jul 18,2026 12:07 pm
ఏపీలో ఆగస్ట్ 15 వేడుకలకు భారీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గతంలో ఎన్నడూ లేని రీతిలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత సన్నాహాలు చేస్తోంది. 'స్వర్ణాంధ్ర 2047' ఇతివృత్తంతో...
⚠️ You are not allowed to copy content or view source