Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Jul 17,2026 02:50 pm
రాయికల్ SBI మేనేజర్‌గా ప్రదీప్
రాయికల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్ నూతన మేనేజర్‌గా జి. ప్రదీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన పవన్ కుమార్ బదిలీపై...
LATEST NEWS   Jul 17,2026 02:50 pm
రాయికల్ SBI మేనేజర్‌గా ప్రదీప్
రాయికల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్ నూతన మేనేజర్‌గా జి. ప్రదీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన పవన్ కుమార్ బదిలీపై...
LIFE STYLE   Jul 17,2026 02:49 pm
మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,42,530 వద్ద ట్రేడవుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.760 మేర...
LIFE STYLE   Jul 17,2026 02:49 pm
మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,42,530 వద్ద ట్రేడవుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.760 మేర...
BIG NEWS   Jul 17,2026 01:16 pm
ఏపీలో కరోనా - న‌లుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 13 క‌రోనా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 8 కేసులు, గుంటూరులో 3,...
BIG NEWS   Jul 17,2026 01:16 pm
ఏపీలో కరోనా - న‌లుగురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 13 క‌రోనా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 8 కేసులు, గుంటూరులో 3,...
⚠️ You are not allowed to copy content or view source