Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Mar 10,2026 10:11 pm
ఆపరేషన్ క్రాక్‌డౌన్‌లో 208 మంది అరెస్ట్!
తెలంగాణలో సైబర్ మోసగాళ్లకు సహకరిస్తున్న వారిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఉక్కుపాదం మోపింది. 'ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0' పేరుతో ఫిబ్రవరి 25న ప్రారంభించిన ఈ రాష్ట్రవ్యాప్త...
LATEST NEWS   Mar 10,2026 10:11 pm
ఆపరేషన్ క్రాక్‌డౌన్‌లో 208 మంది అరెస్ట్!
తెలంగాణలో సైబర్ మోసగాళ్లకు సహకరిస్తున్న వారిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఉక్కుపాదం మోపింది. 'ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0' పేరుతో ఫిబ్రవరి 25న ప్రారంభించిన ఈ రాష్ట్రవ్యాప్త...
LATEST NEWS   Mar 10,2026 10:07 pm
మన వద్ద గ్యాస్ కొరత లేదు: మంత్రి
ఏపీలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, అనవసరంగా ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో...
LATEST NEWS   Mar 10,2026 10:07 pm
మన వద్ద గ్యాస్ కొరత లేదు: మంత్రి
ఏపీలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, అనవసరంగా ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో...
LATEST NEWS   Mar 10,2026 10:03 pm
ఇందిరమ్మ ఇళ్ల‌ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
తెలంగాణ‌లోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ 2.0 కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల...
LATEST NEWS   Mar 10,2026 10:03 pm
ఇందిరమ్మ ఇళ్ల‌ లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
తెలంగాణ‌లోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ 2.0 కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల...
⚠️ You are not allowed to copy content or view source