Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Apr 29,2026 10:42 pm
మ‌మ‌త‌ కోటలో కమలం వికాసం?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మ్యాట్రిజ్ సర్వే ప్రకారం, రాష్ట్రంలో అధికార TMC, BJP మధ్య హోరాహోరీ పోరు...
LATEST NEWS   Apr 29,2026 10:42 pm
మ‌మ‌త‌ కోటలో కమలం వికాసం?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మ్యాట్రిజ్ సర్వే ప్రకారం, రాష్ట్రంలో అధికార TMC, BJP మధ్య హోరాహోరీ పోరు...
LATEST NEWS   Apr 29,2026 09:43 pm
ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు
నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ త్రవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ,...
LATEST NEWS   Apr 29,2026 09:43 pm
ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు
నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ త్రవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ,...
LATEST NEWS   Apr 29,2026 09:43 pm
నిర్మల్‌లో జాబ్ మేళా ప్రచారం ప్రారంభం
నిర్మల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళా ప్రచారాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రారంభించారు. కలెక్టరేట్‌లో గోడ ప్రతులను...
LATEST NEWS   Apr 29,2026 09:43 pm
నిర్మల్‌లో జాబ్ మేళా ప్రచారం ప్రారంభం
నిర్మల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళా ప్రచారాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రారంభించారు. కలెక్టరేట్‌లో గోడ ప్రతులను...
⚠️ You are not allowed to copy content or view source