Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Feb 28,2026 10:57 pm
మీ ఇంటికి వస్తా: రేణుదేశాయ్ ఆగ్రహం
సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సినీ నటి రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి ద్వేషపూరిత కామెంట్లు చేస్తున్న గుర్తించి,...
LATEST NEWS   Feb 28,2026 10:57 pm
మీ ఇంటికి వస్తా: రేణుదేశాయ్ ఆగ్రహం
సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సినీ నటి రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి ద్వేషపూరిత కామెంట్లు చేస్తున్న గుర్తించి,...
LATEST NEWS   Feb 28,2026 10:53 pm
పాక్ ఇంటికి.. న్యూజిలాండ్‌ సెమీస్‌కి
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ సెమీఫైనల్ నిస్క్రమించింది. గ్రూప్-2 నుంచి రెండో సెమీస్‌ బెర్తును న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టు సెమీస్‌కు అర్హత...
LATEST NEWS   Feb 28,2026 10:53 pm
పాక్ ఇంటికి.. న్యూజిలాండ్‌ సెమీస్‌కి
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ సెమీఫైనల్ నిస్క్రమించింది. గ్రూప్-2 నుంచి రెండో సెమీస్‌ బెర్తును న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టు సెమీస్‌కు అర్హత...
LATEST NEWS   Feb 28,2026 06:36 pm
21 మంది స‌జీవ ద‌హ‌నం సామర్లకోటలో బాణసంచా పేలుడు
కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు...
LATEST NEWS   Feb 28,2026 06:36 pm
21 మంది స‌జీవ ద‌హ‌నం సామర్లకోటలో బాణసంచా పేలుడు
కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు...
⚠️ You are not allowed to copy content or view source