Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Mar 28,2026 01:30 pm
శ్రీ సీతారాముల పల్లకి ఊరేగింపు
నిర్మల్: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పట్టణంలోని వాల్మీకి నగర్ శ్రీ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత సాయంత్రం శ్రీ సీతారాముల పల్లకి సేవ నిర్వహించారు....
LATEST NEWS   Mar 28,2026 01:30 pm
శ్రీ సీతారాముల పల్లకి ఊరేగింపు
నిర్మల్: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పట్టణంలోని వాల్మీకి నగర్ శ్రీ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత సాయంత్రం శ్రీ సీతారాముల పల్లకి సేవ నిర్వహించారు....
LATEST NEWS   Mar 28,2026 01:26 pm
నేపాల్ ప్రధానిగా బలేంద్ర షా ప్రమాణం
నేపాల్ నూతన ప్రధానిగా ఆర్ఎస్‌పీ అధినేత బలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలుపగా, ఇరు దేశాల...
LATEST NEWS   Mar 28,2026 01:26 pm
నేపాల్ ప్రధానిగా బలేంద్ర షా ప్రమాణం
నేపాల్ నూతన ప్రధానిగా ఆర్ఎస్‌పీ అధినేత బలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలుపగా, ఇరు దేశాల...
LATEST NEWS   Mar 27,2026 09:56 pm
సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: మోదీ
దిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎంలతో నిర్వహించిన వర్చువల్‌ భేటీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తీర ప్రాంతాలు, సరిహద్దుల వద్ద భద్రత పెంచాలని ఆదేశించారు....
LATEST NEWS   Mar 27,2026 09:56 pm
సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: మోదీ
దిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎంలతో నిర్వహించిన వర్చువల్‌ భేటీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తీర ప్రాంతాలు, సరిహద్దుల వద్ద భద్రత పెంచాలని ఆదేశించారు....
⚠️ You are not allowed to copy content or view source