Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LIFE STYLE   Jun 20,2026 05:02 pm
28% దిగొచ్చిన‌ బంగారం ధరలు!
బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో ఔన్సుకు 5,602 డాలర్ల గరిష్ఠ స్థాయిని తాకిన పసిడి, ప్రస్తుతం 4,150–4,170 డాలర్ల మధ్య ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో...
LIFE STYLE   Jun 20,2026 05:02 pm
28% దిగొచ్చిన‌ బంగారం ధరలు!
బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో ఔన్సుకు 5,602 డాలర్ల గరిష్ఠ స్థాయిని తాకిన పసిడి, ప్రస్తుతం 4,150–4,170 డాలర్ల మధ్య ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో...
LATEST NEWS   Jun 20,2026 01:37 pm
కార్పొరేటర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు
కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ నాలుగో డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి అశోక్ ఆధ్వర్యంలో DMHO సహకారంతో రాహుల్ గాంధీ నగర్ ఆదర్శ వెల్ఫేర్ ప్రాంగణంలో మెగా హెల్త్...
LATEST NEWS   Jun 20,2026 01:37 pm
కార్పొరేటర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు
కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ నాలుగో డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి అశోక్ ఆధ్వర్యంలో DMHO సహకారంతో రాహుల్ గాంధీ నగర్ ఆదర్శ వెల్ఫేర్ ప్రాంగణంలో మెగా హెల్త్...
LATEST NEWS   Jun 20,2026 11:36 am
బ్రిడ్జి మరమ్మత్తు పనుల పరిశీలన
లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న మరమ్మత్తు పనులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు....
LATEST NEWS   Jun 20,2026 11:36 am
బ్రిడ్జి మరమ్మత్తు పనుల పరిశీలన
లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న మరమ్మత్తు పనులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు....
⚠️ You are not allowed to copy content or view source