Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


BIG NEWS   Mar 01,2026 11:46 pm
வேளுக்குடி பிரசன்ன வெங்கடேசருக்கு வழிபாடு
திருவாரூர் மாவட்டம் கூத்தாநல்லூர் வேளுக்குடி பிரசன்ன வெங்கடேச பெருமாள் கோவிலில் சனிக்கிழமை வார வழிபாடு நடைபெற்றது. பிரசன்ன வெங்கடேச பெருமாளுக்கு பல பொருட்களால் அபிஷேகம் செய்யப்பட்டது. சாமி...
BIG NEWS   Mar 01,2026 11:46 pm
வேளுக்குடி பிரசன்ன வெங்கடேசருக்கு வழிபாடு
திருவாரூர் மாவட்டம் கூத்தாநல்லூர் வேளுக்குடி பிரசன்ன வெங்கடேச பெருமாள் கோவிலில் சனிக்கிழமை வார வழிபாடு நடைபெற்றது. பிரசன்ன வெங்கடேச பெருமாளுக்கு பல பொருட்களால் அபிஷேகம் செய்யப்பட்டது. சாமி...
LATEST NEWS   Mar 01,2026 11:46 pm
లక్ష్మీదేవిపల్లిలో వీధి దీపాల ఏర్పాట్లు
లక్ష్మీదేవిపల్లిలో నూతన పాలకవర్గం అభివృద్ధి పనుల్లో వేగం పెంచింది. లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ తాటి అనిత పర్యవేక్షణలో చాతకొండ రోడ్డుపై పాదచారులు, వాహనదారులకు రాత్రివేళల్లో ఇబ్బందులు లేకుండా...
LATEST NEWS   Mar 01,2026 11:46 pm
లక్ష్మీదేవిపల్లిలో వీధి దీపాల ఏర్పాట్లు
లక్ష్మీదేవిపల్లిలో నూతన పాలకవర్గం అభివృద్ధి పనుల్లో వేగం పెంచింది. లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ తాటి అనిత పర్యవేక్షణలో చాతకొండ రోడ్డుపై పాదచారులు, వాహనదారులకు రాత్రివేళల్లో ఇబ్బందులు లేకుండా...
LATEST NEWS   Mar 01,2026 11:45 pm
నెట్ సెంటర్, సెల్ షాప్‌లో చోరీ
పాల్వంచ బస్టాండ్ సెంటర్‌లో దొంగలు హల్చల్ చేశారు. ఓ నెట్ సెంటర్‌తో పాటు పక్కనే ఉన్న సెల్ షాప్‌లో చోరీకి పాల్పడి సుమారు రూ.18,000 నగదు. పలు...
LATEST NEWS   Mar 01,2026 11:45 pm
నెట్ సెంటర్, సెల్ షాప్‌లో చోరీ
పాల్వంచ బస్టాండ్ సెంటర్‌లో దొంగలు హల్చల్ చేశారు. ఓ నెట్ సెంటర్‌తో పాటు పక్కనే ఉన్న సెల్ షాప్‌లో చోరీకి పాల్పడి సుమారు రూ.18,000 నగదు. పలు...
⚠️ You are not allowed to copy content or view source