Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Mar 18,2026 07:18 pm
శ్రీ సూర్యోదయ హైస్కూల్ లో ముందస్తు ఉగాది సంబరాలు
మెట్ పల్లి పట్టణంలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్ లో పరాభావ నామ నూతన సంవత్సరం సందర్భంగా ముందస్తు ఉగాది సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో విద్యార్థులు...
LATEST NEWS   Mar 18,2026 07:18 pm
శ్రీ సూర్యోదయ హైస్కూల్ లో ముందస్తు ఉగాది సంబరాలు
మెట్ పల్లి పట్టణంలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్ లో పరాభావ నామ నూతన సంవత్సరం సందర్భంగా ముందస్తు ఉగాది సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో విద్యార్థులు...
LATEST NEWS   Mar 18,2026 07:14 pm
రైతులకు ముఖ్య సమాచారం
LATEST NEWS   Mar 18,2026 07:14 pm
రైతులకు ముఖ్య సమాచారం
LATEST NEWS   Mar 18,2026 03:20 pm
బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్‌లో ఈ పథకాన్ని లాంచ్ చేసి బస్టాండ్...
LATEST NEWS   Mar 18,2026 03:20 pm
బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్‌లో ఈ పథకాన్ని లాంచ్ చేసి బస్టాండ్...
⚠️ You are not allowed to copy content or view source