Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Apr 23,2026 10:23 am
ఘనంగా గ్రామదేవతల దేవర వేడుక‌
ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం నాగలదిన్నె గ్రామంలో గ్రామదేవతల దేవర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొని మారెమ్మ,...
LATEST NEWS   Apr 23,2026 10:23 am
ఘనంగా గ్రామదేవతల దేవర వేడుక‌
ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం నాగలదిన్నె గ్రామంలో గ్రామదేవతల దేవర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొని మారెమ్మ,...
LATEST NEWS   Apr 23,2026 10:23 am
అలర్ట్: రాజమండ్రిలో పులి సంచారం
రాజమండ్రి సమీపంలోని కోరుకొండ (మం) కాపవరం పరిధిపాండవుల మెట్టపై పెద్ద పులి సంచరిస్తున్నట్లు జ‌రుగుతున్న ప్ర‌చారంపై అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. మెట్ట ప్రాంతంలో పులి అడుగుజాడలను గుర్తించిన...
LATEST NEWS   Apr 23,2026 10:23 am
అలర్ట్: రాజమండ్రిలో పులి సంచారం
రాజమండ్రి సమీపంలోని కోరుకొండ (మం) కాపవరం పరిధిపాండవుల మెట్టపై పెద్ద పులి సంచరిస్తున్నట్లు జ‌రుగుతున్న ప్ర‌చారంపై అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. మెట్ట ప్రాంతంలో పులి అడుగుజాడలను గుర్తించిన...
LATEST NEWS   Apr 23,2026 10:18 am
నేటి నుంచి ఆర్టీసీ మహా ధర్నా
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 2వ రోజూ కొనసాగుతోంది. ప్రభుత్వంతో జ‌రిపిన‌ చర్చలు విఫలమవడంతో నేటి నుంచి మహా ధర్నాకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది....
LATEST NEWS   Apr 23,2026 10:18 am
నేటి నుంచి ఆర్టీసీ మహా ధర్నా
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 2వ రోజూ కొనసాగుతోంది. ప్రభుత్వంతో జ‌రిపిన‌ చర్చలు విఫలమవడంతో నేటి నుంచి మహా ధర్నాకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది....
⚠️ You are not allowed to copy content or view source