Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Aug 17,2026 03:33 pm
ప్రజావాణిలో తొలి ఫిర్యాదుదారుడు రాజమౌళి
రాయికల్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తొలి ఫిర్యాదుదారుడిగా ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆడెపు రాజమౌళి...
LATEST NEWS   Aug 17,2026 03:33 pm
ప్రజావాణిలో తొలి ఫిర్యాదుదారుడు రాజమౌళి
రాయికల్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తొలి ఫిర్యాదుదారుడిగా ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆడెపు రాజమౌళి...
LATEST NEWS   Aug 17,2026 03:32 pm
ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజావాణి
రాయికల్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1...
LATEST NEWS   Aug 17,2026 03:32 pm
ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజావాణి
రాయికల్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1...
LATEST NEWS   Aug 17,2026 03:32 pm
ఘనంగా నాగుల పంచమి వేడుకలు
రాయికల్: పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో నాగుల పంచమి వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న మహిళలు నాగదేవతకు ప్రత్యేక...
LATEST NEWS   Aug 17,2026 03:32 pm
ఘనంగా నాగుల పంచమి వేడుకలు
రాయికల్: పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో నాగుల పంచమి వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న మహిళలు నాగదేవతకు ప్రత్యేక...
⚠️ You are not allowed to copy content or view source