Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Jun 02,2026 11:35 am
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా NSS రాష్ట్ర అధ్యక్షుడు శ్రీశ్రీ గౌడ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1945-48 మధ్య నిజాం దోపిడి పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ...
LATEST NEWS   Jun 02,2026 11:35 am
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా NSS రాష్ట్ర అధ్యక్షుడు శ్రీశ్రీ గౌడ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1945-48 మధ్య నిజాం దోపిడి పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ...
LATEST NEWS   Jun 01,2026 09:45 pm
ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్‌ను సదాశివనగర్ గ్రామ సర్పంచ్ వంకాయల శిరీష, రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు పూల బొకే...
LATEST NEWS   Jun 01,2026 09:45 pm
ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్‌ను సదాశివనగర్ గ్రామ సర్పంచ్ వంకాయల శిరీష, రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు పూల బొకే...
LATEST NEWS   Jun 01,2026 09:42 pm
బాధితుడికి పైడి ఎల్లారెడ్డి సాయం
నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్‌కు గురై గాయపడిన వ్యక్తిని జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. పైడి ఎల్లారెడ్డి పరామర్శించారు....
LATEST NEWS   Jun 01,2026 09:42 pm
బాధితుడికి పైడి ఎల్లారెడ్డి సాయం
నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్‌కు గురై గాయపడిన వ్యక్తిని జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. పైడి ఎల్లారెడ్డి పరామర్శించారు....
⚠️ You are not allowed to copy content or view source