Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


BIG NEWS   Apr 20,2026 07:48 pm
జీవన్ రెడ్డికి BRS కండువా వేసిన KCR
జగిత్యాల: టీ జీవన్ రెడ్డి BRS పార్టీలో చేరారు. ప్రజా ఆశీర్వాద సభ వేదికపై జీవన్ రెడ్డి మెడలో గులాబీ కండువా వేసిన కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు....
BIG NEWS   Apr 20,2026 07:48 pm
జీవన్ రెడ్డికి BRS కండువా వేసిన KCR
జగిత్యాల: టీ జీవన్ రెడ్డి BRS పార్టీలో చేరారు. ప్రజా ఆశీర్వాద సభ వేదికపై జీవన్ రెడ్డి మెడలో గులాబీ కండువా వేసిన కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు....
LATEST NEWS   Apr 20,2026 12:28 pm
కేవలం ₹5లకే 3 పూటలా భోజనం: సీఎం
ప్రతి ఒక్కరి కడుపు నిండాలని.. ఎవరూ ఆకలిలో ఉండకూడదనేదే అన్న క్యాంటీన్ల ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్న ఎన్టీఆర్.. తిరుమలలో ప్రారంభించిన అన్నప్రసాదం కార్యక్రమం...
LATEST NEWS   Apr 20,2026 12:28 pm
కేవలం ₹5లకే 3 పూటలా భోజనం: సీఎం
ప్రతి ఒక్కరి కడుపు నిండాలని.. ఎవరూ ఆకలిలో ఉండకూడదనేదే అన్న క్యాంటీన్ల ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్న ఎన్టీఆర్.. తిరుమలలో ప్రారంభించిన అన్నప్రసాదం కార్యక్రమం...
LATEST NEWS   Apr 20,2026 11:56 am
32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్
సైబర్ క్రైమ్ కేటుగాళ్లతో చేతులు కలిపి కస్టమర్ల ఖాతాలను మ్యూల్ అకౌంట్స్‌గా మార్చి సుమారు రూ.150 కోట్లు కొళ్లగొట్టిన 52 మందిని హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు...
LATEST NEWS   Apr 20,2026 11:56 am
32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్
సైబర్ క్రైమ్ కేటుగాళ్లతో చేతులు కలిపి కస్టమర్ల ఖాతాలను మ్యూల్ అకౌంట్స్‌గా మార్చి సుమారు రూ.150 కోట్లు కొళ్లగొట్టిన 52 మందిని హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు...
⚠️ You are not allowed to copy content or view source