Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


BIG NEWS   Mar 24,2026 02:06 pm
வாகன சோதனையில் ரூ 3 லட்சம் அளவில் பறிமுதல்
திருவாரூர் மாவட்டம் கொரடாச்சேரி பத்தூர் வட்டார அலுவலர் சுவாமிநாதன் தலைமையிலான கண்காணிப்பு குழுவினர் நடத்திய வாகன சோதனையின் போது கார் ஒன்றில் வந்த கூத்தாநல்லூரை சேர்ந்த சானாஸ்...
BIG NEWS   Mar 24,2026 02:06 pm
வாகன சோதனையில் ரூ 3 லட்சம் அளவில் பறிமுதல்
திருவாரூர் மாவட்டம் கொரடாச்சேரி பத்தூர் வட்டார அலுவலர் சுவாமிநாதன் தலைமையிலான கண்காணிப்பு குழுவினர் நடத்திய வாகன சோதனையின் போது கார் ஒன்றில் வந்த கூத்தாநல்லூரை சேர்ந்த சானாஸ்...
LATEST NEWS   Mar 24,2026 02:06 pm
పంచముఖ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శ్రీ కాలనీ గేటు వద్ద శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు...
LATEST NEWS   Mar 24,2026 02:06 pm
పంచముఖ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శ్రీ కాలనీ గేటు వద్ద శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు...
LATEST NEWS   Mar 24,2026 02:05 pm
ఐ.ఐ.టి నేషనల్ లెవెల్ 12 మంది విద్యార్థులు ఉత్తీర్ణత
మెట్ పల్లిలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్ విద్యార్థులు ఐఐటి నేషనల్ లెవెల్ పరీక్షలో ప్రతిభ కనబరిచి 12 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన...
LATEST NEWS   Mar 24,2026 02:05 pm
ఐ.ఐ.టి నేషనల్ లెవెల్ 12 మంది విద్యార్థులు ఉత్తీర్ణత
మెట్ పల్లిలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్ విద్యార్థులు ఐఐటి నేషనల్ లెవెల్ పరీక్షలో ప్రతిభ కనబరిచి 12 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన...
⚠️ You are not allowed to copy content or view source