Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   May 16,2025 01:18 pm
ఈటల ఫ్రస్టేషన్‌లో ఉన్నారు
మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌మ పార్టీపై, ప్ర‌త్యేకించి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా...
LATEST NEWS   May 16,2025 01:18 pm
ఈటల ఫ్రస్టేషన్‌లో ఉన్నారు
మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌మ పార్టీపై, ప్ర‌త్యేకించి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా...
LATEST NEWS   May 16,2025 01:15 pm
రాష్ట్ర విభ‌జ‌న‌పై లోకేష్ కామెంట్స్
రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి 11 ఏళ్ల‌వుతున్నా ఇంకా ఏపీకి చెందిన నేత‌లు మాత్రం త‌మ తీరు మార్చు కోవ‌డం లేదు. ఏ పార్టీ అయినా తమ‌కు అన్యాయం...
LATEST NEWS   May 16,2025 01:15 pm
రాష్ట్ర విభ‌జ‌న‌పై లోకేష్ కామెంట్స్
రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి 11 ఏళ్ల‌వుతున్నా ఇంకా ఏపీకి చెందిన నేత‌లు మాత్రం త‌మ తీరు మార్చు కోవ‌డం లేదు. ఏ పార్టీ అయినా తమ‌కు అన్యాయం...
LATEST NEWS   May 16,2025 01:11 pm
ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశం కుద‌ర‌దు
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలంటున్న ప్రతిపక్షాల డిమాండ్‌పై కేంద్రం ఒప్పుకోలేదు. భారత్ పాక్ ఉద్రిక్తలు, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్...
LATEST NEWS   May 16,2025 01:11 pm
ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశం కుద‌ర‌దు
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలంటున్న ప్రతిపక్షాల డిమాండ్‌పై కేంద్రం ఒప్పుకోలేదు. భారత్ పాక్ ఉద్రిక్తలు, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్...
⚠️ You are not allowed to copy content or view source