Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Oct 25,2025 09:32 am
మెట్ పల్లి మండలంలో భారీ వర్షం
మెట్ పల్లి మండలం: జగ్గసాగర్ గ్రామంలో అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకోవడంతో భారీ వర్షం పడింది. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న, వరి పంటను ఇప్పటికే కొనుగోలు...
LATEST NEWS   Oct 25,2025 09:32 am
మెట్ పల్లి మండలంలో భారీ వర్షం
మెట్ పల్లి మండలం: జగ్గసాగర్ గ్రామంలో అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకోవడంతో భారీ వర్షం పడింది. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న, వరి పంటను ఇప్పటికే కొనుగోలు...
LATEST NEWS   Oct 25,2025 09:27 am
కవిత ‘జాగృతి జనం బాట’ ప్రారంభం
TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ‘జాగృతి జనం బాట’లో ప్రారంభం అయింది. ఉ.9.30 గంటలకు HYD గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి మీడియాతో...
LATEST NEWS   Oct 25,2025 09:27 am
కవిత ‘జాగృతి జనం బాట’ ప్రారంభం
TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ‘జాగృతి జనం బాట’లో ప్రారంభం అయింది. ఉ.9.30 గంటలకు HYD గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి మీడియాతో...
BIG NEWS   Oct 25,2025 05:04 am
బస్సులో 46లక్షల విలువైన సెల్‌ఫోన్ల దగ్ధం
కర్నూలు వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు అగ్నిప్రమాదం వెనుక కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. బస్సులో ఖరీదైన 234 రియల్‌మీ మొబైల్‌ ఫోన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. హైదరాబాద్‌...
BIG NEWS   Oct 25,2025 05:04 am
బస్సులో 46లక్షల విలువైన సెల్‌ఫోన్ల దగ్ధం
కర్నూలు వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు అగ్నిప్రమాదం వెనుక కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. బస్సులో ఖరీదైన 234 రియల్‌మీ మొబైల్‌ ఫోన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. హైదరాబాద్‌...
⚠️ You are not allowed to copy content or view source