Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   May 05,2026 12:21 pm
టచ్‎లోకి 10 మంది ADMK ఎమ్మెల్యేలు!
తమిళనాట‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినా, మెజారిటీకి ఇంకా 10 సీట్లు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతు కోసం...
LATEST NEWS   May 05,2026 12:21 pm
టచ్‎లోకి 10 మంది ADMK ఎమ్మెల్యేలు!
తమిళనాట‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినా, మెజారిటీకి ఇంకా 10 సీట్లు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతు కోసం...
LATEST NEWS   May 05,2026 11:13 am
ఇందిరా రికార్డును సమం చేసిన బీజేపీ
పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో ఘన విజయాలు సాధించడంతో దేశవ్యాప్తంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 21కి చేరింది. ఇది బీజేపీకి ఒక...
LATEST NEWS   May 05,2026 11:13 am
ఇందిరా రికార్డును సమం చేసిన బీజేపీ
పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో ఘన విజయాలు సాధించడంతో దేశవ్యాప్తంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 21కి చేరింది. ఇది బీజేపీకి ఒక...
LATEST NEWS   May 04,2026 10:53 pm
మమతా బెనర్జీ ఓటమి
పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ పోటీ చేసిన భవానీపుర్‌ స్థానం నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు....
LATEST NEWS   May 04,2026 10:53 pm
మమతా బెనర్జీ ఓటమి
పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ పోటీ చేసిన భవానీపుర్‌ స్థానం నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు....
⚠️ You are not allowed to copy content or view source