Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Jul 07,2026 12:24 pm
కేరళలో ప్రకృతి బీభత్సం
కేరళలోని వయనాడ్ జిల్లా, మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. వయనాడ్ టన్నెల్ ప్రాజెక్ట్ ప్రదేశంలో ఈ...
LATEST NEWS   Jul 07,2026 12:24 pm
కేరళలో ప్రకృతి బీభత్సం
కేరళలోని వయనాడ్ జిల్లా, మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. వయనాడ్ టన్నెల్ ప్రాజెక్ట్ ప్రదేశంలో ఈ...
SPORTS   Jul 07,2026 12:17 pm
నందిగామలో ఎమ్మెస్‌ ధోని భారీ కటౌట్‌
టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్‌ ధోని 45వ పుట్టినరోజు సందర్భంగా.. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. అంబారుపేట గ్రామంలో ధోని 77 అడుగుల...
SPORTS   Jul 07,2026 12:17 pm
నందిగామలో ఎమ్మెస్‌ ధోని భారీ కటౌట్‌
టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్‌ ధోని 45వ పుట్టినరోజు సందర్భంగా.. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. అంబారుపేట గ్రామంలో ధోని 77 అడుగుల...
LATEST NEWS   Jul 07,2026 10:55 am
తాజ్‌మహల్ గ‌తంలో శివాలయమా?
ఆగ్రా: తాజ్‌మహల్‌ వాస్తవానికి శివాలయమేనని, అది ‘తేజో మహాలయ’గా ఉండేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, పురావస్తు శాఖకి నోటీసులు జారీ చేసింది....
LATEST NEWS   Jul 07,2026 10:55 am
తాజ్‌మహల్ గ‌తంలో శివాలయమా?
ఆగ్రా: తాజ్‌మహల్‌ వాస్తవానికి శివాలయమేనని, అది ‘తేజో మహాలయ’గా ఉండేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, పురావస్తు శాఖకి నోటీసులు జారీ చేసింది....
⚠️ You are not allowed to copy content or view source