Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Jul 28,2026 02:33 pm
తమ్మినేని భార్య వాణిశ్రీపై ఫిర్యాదు
ఒకవైపు ఫోర్జరీ డాక్యుమెంట్లతో 4 కోట్ల స్థలాన్ని కాజేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శాసనసభ మాజీ సభాపతి తమ్మినేని సీతారాం కుటుంబానికి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. తమ్మినేని...
LATEST NEWS   Jul 28,2026 02:33 pm
తమ్మినేని భార్య వాణిశ్రీపై ఫిర్యాదు
ఒకవైపు ఫోర్జరీ డాక్యుమెంట్లతో 4 కోట్ల స్థలాన్ని కాజేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శాసనసభ మాజీ సభాపతి తమ్మినేని సీతారాం కుటుంబానికి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. తమ్మినేని...
LATEST NEWS   Jul 28,2026 02:31 pm
ఏపీలో వెయ్యి మీమార్ట్ లు
ఏపీలో రేషన్ కార్డు దారులకు పౌరసరఫరాల శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్‌ కార్డుదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యావసర సరకులను అందించటానికి రాష్ట్ర ప్రభుత్వం మీ...
LATEST NEWS   Jul 28,2026 02:31 pm
ఏపీలో వెయ్యి మీమార్ట్ లు
ఏపీలో రేషన్ కార్డు దారులకు పౌరసరఫరాల శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్‌ కార్డుదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యావసర సరకులను అందించటానికి రాష్ట్ర ప్రభుత్వం మీ...
LATEST NEWS   Jul 28,2026 01:53 pm
కరెంట్‌ వైర్లకు అడ్డు ఉన్న కొమ్మల నరికివేత
విద్యుత్‌ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను విద్యుత్‌ శాఖ వారు ఇష్టాను రీతిలో నరికివేశారని పలువురు ఆరోపించారు. అనాజ్ పూర్ లో ఏపుగా పెరిగిన వాటిని...
LATEST NEWS   Jul 28,2026 01:53 pm
కరెంట్‌ వైర్లకు అడ్డు ఉన్న కొమ్మల నరికివేత
విద్యుత్‌ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను విద్యుత్‌ శాఖ వారు ఇష్టాను రీతిలో నరికివేశారని పలువురు ఆరోపించారు. అనాజ్ పూర్ లో ఏపుగా పెరిగిన వాటిని...
⚠️ You are not allowed to copy content or view source