Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


BIG NEWS   Sep 16,2026 05:18 pm
కేసీఆర్ ఫాంహౌస్ భూములపై ఎంక్వైరీ సీఎం రేవంత్ సంచ‌ల‌న ఆదేశాలు
700 ఎకరాలు కేసీఆర్ ఫామ్ హౌస్ ఆధీనంలో ఉందని, ఫామ్ హౌస్ భూమి కథేందో తేల్చాలని ఇప్పుడే కలెక్టర్ను ఆదేశిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు....
BIG NEWS   Sep 16,2026 05:18 pm
కేసీఆర్ ఫాంహౌస్ భూములపై ఎంక్వైరీ సీఎం రేవంత్ సంచ‌ల‌న ఆదేశాలు
700 ఎకరాలు కేసీఆర్ ఫామ్ హౌస్ ఆధీనంలో ఉందని, ఫామ్ హౌస్ భూమి కథేందో తేల్చాలని ఇప్పుడే కలెక్టర్ను ఆదేశిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు....
LATEST NEWS   Sep 16,2026 04:34 pm
రూ.లక్ష కోట్ల భూ కుంభకోణం: రేవంత్‌
తెలంగాణ‌లో మొత్తం రూ.లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భూ కుంభకోణంపై స్పెషల్‌ ఎంక్వయిరీ టీమ్‌ (SET) ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం భూ...
LATEST NEWS   Sep 16,2026 04:34 pm
రూ.లక్ష కోట్ల భూ కుంభకోణం: రేవంత్‌
తెలంగాణ‌లో మొత్తం రూ.లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భూ కుంభకోణంపై స్పెషల్‌ ఎంక్వయిరీ టీమ్‌ (SET) ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం భూ...
LATEST NEWS   Sep 16,2026 04:22 pm
జర్నలిస్ట్ పట్ల దురుసు ప్రవర్తన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
పత్తికొండ విశాలాంధ్ర రిపోర్టర్ ఎం. నాగరాజుపై అర్బన్ సీఐ జయన్న దురుసుగా ప్రవర్తించారంటూ జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐపై చర్యలు తీసుకోవాలని, ఐ...
LATEST NEWS   Sep 16,2026 04:22 pm
జర్నలిస్ట్ పట్ల దురుసు ప్రవర్తన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
పత్తికొండ విశాలాంధ్ర రిపోర్టర్ ఎం. నాగరాజుపై అర్బన్ సీఐ జయన్న దురుసుగా ప్రవర్తించారంటూ జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐపై చర్యలు తీసుకోవాలని, ఐ...
⚠️ You are not allowed to copy content or view source