Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Aug 21,2026 08:31 pm
BC మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ
బీసీ మహిళలు ఆర్థిక పురోగతి సాధించేందుకు ప్రభుత్వం "ఇంటింట ఇందిరమ్మ కుట్టు మిషన్" పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా 100% సబ్సిడీతో కుట్టుమిషన్లు అందించనున్నట్లు హనుమకొండ...
LATEST NEWS   Aug 21,2026 08:31 pm
BC మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ
బీసీ మహిళలు ఆర్థిక పురోగతి సాధించేందుకు ప్రభుత్వం "ఇంటింట ఇందిరమ్మ కుట్టు మిషన్" పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా 100% సబ్సిడీతో కుట్టుమిషన్లు అందించనున్నట్లు హనుమకొండ...
LATEST NEWS   Aug 21,2026 08:29 pm
రాయదుర్గంలో ఎకరా రూ.264 కోట్లు!
HYD: రాయదుర్గంలో ఎకరం భూమి రికార్డు ధర పలికింది. పాన్‌మక్తాలో 5.25 ఎకరాల భూమికి TGIIC వేలం నిర్వహించింది. ఈ వేలంలో ఎకరా రూ.264 కోట్లకు అమ్ముడుపోయింది....
LATEST NEWS   Aug 21,2026 08:29 pm
రాయదుర్గంలో ఎకరా రూ.264 కోట్లు!
HYD: రాయదుర్గంలో ఎకరం భూమి రికార్డు ధర పలికింది. పాన్‌మక్తాలో 5.25 ఎకరాల భూమికి TGIIC వేలం నిర్వహించింది. ఈ వేలంలో ఎకరా రూ.264 కోట్లకు అమ్ముడుపోయింది....
LATEST NEWS   Aug 21,2026 04:36 pm
మంత్రుల దృష్టికి నూకపల్లి సమస్యలు
నూకపల్లి అర్బన్‌ హౌసింగ్‌ కాలనీలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో సెల్‌టవర్‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అలాగే రోడ్లు, తాగునీరు,...
LATEST NEWS   Aug 21,2026 04:36 pm
మంత్రుల దృష్టికి నూకపల్లి సమస్యలు
నూకపల్లి అర్బన్‌ హౌసింగ్‌ కాలనీలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో సెల్‌టవర్‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అలాగే రోడ్లు, తాగునీరు,...
⚠️ You are not allowed to copy content or view source