Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Feb 28,2026 10:00 am
నేను ఆరోగ్యంగానే ఉన్నా.. బొత్స
తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని, తన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. కేవలం రొటీన్ మెడికల్ చెకప్‌లో భాగంగానే...
LATEST NEWS   Feb 28,2026 10:00 am
నేను ఆరోగ్యంగానే ఉన్నా.. బొత్స
తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని, తన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. కేవలం రొటీన్ మెడికల్ చెకప్‌లో భాగంగానే...
LATEST NEWS   Feb 28,2026 10:00 am
బిజెపిలో చేరిన డా. అనుప్ రావు
కోరుట్లకు చెందిన Dr.అనూప్ రావు తన అనుచరులతో కలిసి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచంద్రరావు సమక్షంలో బిజెపిలో చేరారు. పార్టీ కండువతో...
LATEST NEWS   Feb 28,2026 10:00 am
బిజెపిలో చేరిన డా. అనుప్ రావు
కోరుట్లకు చెందిన Dr.అనూప్ రావు తన అనుచరులతో కలిసి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచంద్రరావు సమక్షంలో బిజెపిలో చేరారు. పార్టీ కండువతో...
LATEST NEWS   Feb 27,2026 08:17 pm
'BJPకి 10 సీట్లు వస్తే వైదొలుగుతా'
ఢిల్లీ: మద్యం విధానంపై తప్పుడు కేసు నమోదు చేసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోదీ, అమిత్‌ షా కుట్ర పన్నారని దిల్లీ మాజీ...
LATEST NEWS   Feb 27,2026 08:17 pm
'BJPకి 10 సీట్లు వస్తే వైదొలుగుతా'
ఢిల్లీ: మద్యం విధానంపై తప్పుడు కేసు నమోదు చేసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోదీ, అమిత్‌ షా కుట్ర పన్నారని దిల్లీ మాజీ...
⚠️ You are not allowed to copy content or view source