Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


BIG NEWS   Mar 26,2026 08:53 am
పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ
పెట్రోల్‌ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రకటన, 2 నెలలకు సరిపడా పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, భయాందోళనలకు గురికావ‌ద్ద‌ని మంత్రి ఉత్తమ్‌...
BIG NEWS   Mar 26,2026 08:53 am
పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ
పెట్రోల్‌ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రకటన, 2 నెలలకు సరిపడా పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, భయాందోళనలకు గురికావ‌ద్ద‌ని మంత్రి ఉత్తమ్‌...
LATEST NEWS   Mar 26,2026 08:41 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు
ఇటీవల భారీ స్థాయిలో పడిపోయిన పసిడి, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (8.30 స‌మ‌యం) వ‌ర‌కు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో...
LATEST NEWS   Mar 26,2026 08:41 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు
ఇటీవల భారీ స్థాయిలో పడిపోయిన పసిడి, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (8.30 స‌మ‌యం) వ‌ర‌కు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో...
LATEST NEWS   Mar 26,2026 03:45 am
ఘోరం: 13 మంది సజీవ దహనం
ప్రకాశం: మార్కాపురం (మం) రాయవరం వద్ద ఈ ఉద‌యం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఎదురెదురుగా ఢీకొని 13 మంది సజీవ దహనం...
LATEST NEWS   Mar 26,2026 03:45 am
ఘోరం: 13 మంది సజీవ దహనం
ప్రకాశం: మార్కాపురం (మం) రాయవరం వద్ద ఈ ఉద‌యం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఎదురెదురుగా ఢీకొని 13 మంది సజీవ దహనం...
⚠️ You are not allowed to copy content or view source