Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Sep 18,2026 05:10 pm
దానం నాగేందర్‌కు అనర్హత వేటు!
▪️తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ▪️ఎమ్మెల్యేగా దానంకు అనర్హత వేటు! ▪️2024 ఏప్రిల్‌ 23 నుంచే అనర్హత వర్తింపు ▪️స్పీకర్‌ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం ▪️బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం ▪️కాంగ్రెస్‌...
LATEST NEWS   Sep 18,2026 05:10 pm
దానం నాగేందర్‌కు అనర్హత వేటు!
▪️తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ▪️ఎమ్మెల్యేగా దానంకు అనర్హత వేటు! ▪️2024 ఏప్రిల్‌ 23 నుంచే అనర్హత వర్తింపు ▪️స్పీకర్‌ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం ▪️బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం ▪️కాంగ్రెస్‌...
LATEST NEWS   Sep 18,2026 03:44 pm
ఘనంగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జన్మదినం
ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిటిడి కళ్యాణ మండపం వద్ద...
LATEST NEWS   Sep 18,2026 03:44 pm
ఘనంగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జన్మదినం
ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిటిడి కళ్యాణ మండపం వద్ద...
LATEST NEWS   Sep 18,2026 03:43 pm
పట్టణ పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
పట్టణ పేదల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సిద్ధమవుతోంది. జీ+8 నుంచి జీ+14 వరకు టవర్లను నిర్మించి, ఒక్కో ఫ్లాట్‌ను 430 చ.అ....
LATEST NEWS   Sep 18,2026 03:43 pm
పట్టణ పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
పట్టణ పేదల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సిద్ధమవుతోంది. జీ+8 నుంచి జీ+14 వరకు టవర్లను నిర్మించి, ఒక్కో ఫ్లాట్‌ను 430 చ.అ....
⚠️ You are not allowed to copy content or view source