Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Aug 22,2026 04:50 pm
వెలిగొండ నిర్వాసితులకు మరోవిడత చెక్కుల పంపిణీ
వెలిగొండ నిర్వాసితులకు మరో విడత పరిహారాన్ని అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మూడో విడతగా రూ.250 కోట్ల పరిహారం చెక్కును నిర్వాసితులకు అందచేశారు. ఇప్పటి వరకూ రూ.768...
LATEST NEWS   Aug 22,2026 04:50 pm
వెలిగొండ నిర్వాసితులకు మరోవిడత చెక్కుల పంపిణీ
వెలిగొండ నిర్వాసితులకు మరో విడత పరిహారాన్ని అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మూడో విడతగా రూ.250 కోట్ల పరిహారం చెక్కును నిర్వాసితులకు అందచేశారు. ఇప్పటి వరకూ రూ.768...
LATEST NEWS   Aug 22,2026 04:47 pm
AMARAVATI సీడ్ యాక్సెస్ రహదారి మూడో దశ
రాజధాని అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సీడ్ యాక్సెస్ రహదారి మూడో దశ పనులను ఈనెల 29 నుంచి ప్రారంభించనుంది. గుంటూరు జిల్లా తుళ్లూరులోని శ్రీరామలింగేశ్వర స్వామి, శ్రీబాలకోటేశ్వర...
LATEST NEWS   Aug 22,2026 04:47 pm
AMARAVATI సీడ్ యాక్సెస్ రహదారి మూడో దశ
రాజధాని అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సీడ్ యాక్సెస్ రహదారి మూడో దశ పనులను ఈనెల 29 నుంచి ప్రారంభించనుంది. గుంటూరు జిల్లా తుళ్లూరులోని శ్రీరామలింగేశ్వర స్వామి, శ్రీబాలకోటేశ్వర...
BIG NEWS   Aug 22,2026 04:46 pm
ఎకరం భూమి ధర అక్షరాలా రూ.264 కోట్లు
హైదరాబాద్ లోని భూములు బంగారం కంటే విలువైనవిగా మారిపోయాయి. రాయదుర్గంలో ఎకరం భూమి గత రికార్డులను బద్దలు కొడుతూ భారీ ధర పలికింది. పాన్‌మక్తా ప్రాంతంలోని సర్వే...
BIG NEWS   Aug 22,2026 04:46 pm
ఎకరం భూమి ధర అక్షరాలా రూ.264 కోట్లు
హైదరాబాద్ లోని భూములు బంగారం కంటే విలువైనవిగా మారిపోయాయి. రాయదుర్గంలో ఎకరం భూమి గత రికార్డులను బద్దలు కొడుతూ భారీ ధర పలికింది. పాన్‌మక్తా ప్రాంతంలోని సర్వే...
⚠️ You are not allowed to copy content or view source