Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Aug 31,2026 11:15 am
300 మందికి అన్నప్రసాద వితరణ
HYD: నిమ్స్ ఆస్ప‌త్రి వ‌ద్ద శ్రీ అయ్యప్ప ధర్మశాస్త్ర సేవ సమితి (చింతల్) ఆధ్వర్యంలో పేద రోగులకు, వారి సహాయకులకు, అనార్తులకు 300 మందికి అన్నప్రసాద వితరణ...
LATEST NEWS   Aug 31,2026 11:15 am
300 మందికి అన్నప్రసాద వితరణ
HYD: నిమ్స్ ఆస్ప‌త్రి వ‌ద్ద శ్రీ అయ్యప్ప ధర్మశాస్త్ర సేవ సమితి (చింతల్) ఆధ్వర్యంలో పేద రోగులకు, వారి సహాయకులకు, అనార్తులకు 300 మందికి అన్నప్రసాద వితరణ...
LATEST NEWS   Aug 31,2026 10:45 am
అమెరికాలోనూ వరద బీభత్సం!
అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్కులో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. బ్రైట్ ఏంజెల్ క్రీక్‌లో నిన్న‌ మధ్యాహ్నం వరద ఉద్ధృతి పెరగడంతో 20 మందికి...
LATEST NEWS   Aug 31,2026 10:45 am
అమెరికాలోనూ వరద బీభత్సం!
అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్కులో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. బ్రైట్ ఏంజెల్ క్రీక్‌లో నిన్న‌ మధ్యాహ్నం వరద ఉద్ధృతి పెరగడంతో 20 మందికి...
BIG NEWS   Aug 31,2026 05:43 am
కిర్గిస్థాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ప్రధాని మోదీ SOC సదస్సు కోసం కిర్గిస్థాన్ చేరుకున్నారు. బిష్కెక్‌లో మోదీకి NRIలు స్వాగతం పలికారు. 'భారత్ మాతా కీ జై' నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు. కిర్గిస్థాన్...
BIG NEWS   Aug 31,2026 05:43 am
కిర్గిస్థాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ప్రధాని మోదీ SOC సదస్సు కోసం కిర్గిస్థాన్ చేరుకున్నారు. బిష్కెక్‌లో మోదీకి NRIలు స్వాగతం పలికారు. 'భారత్ మాతా కీ జై' నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు. కిర్గిస్థాన్...
⚠️ You are not allowed to copy content or view source