Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News


LATEST NEWS   Sep 01,2026 03:10 pm
కాంగ్రెస్‌ అధిష్ఠానం ముందుకు కొండా సురేఖ
కాంగ్రెస్‌ అధిష్ఠానం పిలుపు నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ దిల్లీకి వెళ్లారు. AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సురేఖ సమావేశం అవుతారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున...
LATEST NEWS   Sep 01,2026 03:10 pm
కాంగ్రెస్‌ అధిష్ఠానం ముందుకు కొండా సురేఖ
కాంగ్రెస్‌ అధిష్ఠానం పిలుపు నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ దిల్లీకి వెళ్లారు. AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సురేఖ సమావేశం అవుతారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున...
SPORTS   Sep 01,2026 02:47 pm
వావ్.. ఒంటి చేత్తో స్ట‌న్నింగ్ క్యాచ్‌!
న్యూజిలాండ్‌ ఆటగాడు గ్లెన్‌ ఫిలిప్స్‌ కళ్లు చెదిరే క్యాచ్‌లు పడుతున్నాడు. తాజాగా CPLలోనూ తన ఫీల్డింగ్‌లో అదుర్స్ అనిపించాడు. గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిలిప్స్.....
SPORTS   Sep 01,2026 02:47 pm
వావ్.. ఒంటి చేత్తో స్ట‌న్నింగ్ క్యాచ్‌!
న్యూజిలాండ్‌ ఆటగాడు గ్లెన్‌ ఫిలిప్స్‌ కళ్లు చెదిరే క్యాచ్‌లు పడుతున్నాడు. తాజాగా CPLలోనూ తన ఫీల్డింగ్‌లో అదుర్స్ అనిపించాడు. గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిలిప్స్.....
LATEST NEWS   Sep 01,2026 02:32 pm
ప్రయాణికులకు ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు
విజయవాడ ప్రయాణికుల కోసం APS RTC వినూత్న సదుపాయం ప్రారంభించింది. కనీసం ఆరుగురు కలిసి టికెట్లు రిజర్వ్‌ చేసుకుంటే, వారు ఎక్కాల్సిన ప్రాంతం వద్దకే బస్సును పంపించనున్నట్లు...
LATEST NEWS   Sep 01,2026 02:32 pm
ప్రయాణికులకు ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు
విజయవాడ ప్రయాణికుల కోసం APS RTC వినూత్న సదుపాయం ప్రారంభించింది. కనీసం ఆరుగురు కలిసి టికెట్లు రిజర్వ్‌ చేసుకుంటే, వారు ఎక్కాల్సిన ప్రాంతం వద్దకే బస్సును పంపించనున్నట్లు...
⚠️ You are not allowed to copy content or view source