Logo
Download our app
జాతీయ జెండాను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్
NEWS   Aug 15,2024 10:29 am
కామ‌రెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం సిద్ధించిందని, అందుకే మన జాతీయ పండుగగా ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామ‌ని తెలిపారు.

Top News


LATEST NEWS   Sep 12,2026 12:21 pm
పాల్వంచలో భారీ వర్షం.. జాతీయ రహదారిపై నిలిచిన వరద నీరు
BDK: పాల్వంచలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో భద్రాచలం జాతీయ రహదారిపై జెన్కో ట్రైనింగ్ సెంటర్ సమీపంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. రహదారిపై నీరు...
LATEST NEWS   Sep 12,2026 12:21 pm
పాల్వంచలో భారీ వర్షం.. జాతీయ రహదారిపై నిలిచిన వరద నీరు
BDK: పాల్వంచలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో భద్రాచలం జాతీయ రహదారిపై జెన్కో ట్రైనింగ్ సెంటర్ సమీపంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. రహదారిపై నీరు...
LATEST NEWS   Sep 12,2026 12:20 pm
NSUI జిల్లా అధ్యక్షుడిగా అజ్మీరా సురేష్
BDK: రెండోసారి ఎన్.ఎస్.యూ.ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా అజ్మీరా సురేష్ నాయక్ శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలు తోట దేవి...
LATEST NEWS   Sep 12,2026 12:20 pm
NSUI జిల్లా అధ్యక్షుడిగా అజ్మీరా సురేష్
BDK: రెండోసారి ఎన్.ఎస్.యూ.ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా అజ్మీరా సురేష్ నాయక్ శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలు తోట దేవి...
LATEST NEWS   Sep 12,2026 12:19 pm
భారత్‌-చైనా ఒక్కటైతే ప్రపంచం వినాల్సిందే..
భారత్‌, చైనా ఒకే గొంతుతో మాట్లాడితే ప్రపంచం తప్పకుండా వినాల్సిందేనని ‘అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ చైనా ఫెలో అంటారా ఘోషల్‌ సింగ్‌ అన్నారు. 2 ఆసియా దిగ్గజాల...
LATEST NEWS   Sep 12,2026 12:19 pm
భారత్‌-చైనా ఒక్కటైతే ప్రపంచం వినాల్సిందే..
భారత్‌, చైనా ఒకే గొంతుతో మాట్లాడితే ప్రపంచం తప్పకుండా వినాల్సిందేనని ‘అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ చైనా ఫెలో అంటారా ఘోషల్‌ సింగ్‌ అన్నారు. 2 ఆసియా దిగ్గజాల...
⚠️ You are not allowed to copy content or view source