Logo
Download our app
జాతీయ జెండాను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్
NEWS   Aug 15,2024 10:29 am
కామ‌రెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం సిద్ధించిందని, అందుకే మన జాతీయ పండుగగా ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామ‌ని తెలిపారు.

Top News


LATEST NEWS   Apr 23,2026 05:43 pm
మంత్రాలయంలో జనసేన ధర్నా
మంత్రాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను కాపాడాలని పార్టీ నాయకుడు వాల్మీకి బి లక్ష్మన్న డిమాండ్ చేశారు. మఠం యాజమాన్యం...
LATEST NEWS   Apr 23,2026 05:43 pm
మంత్రాలయంలో జనసేన ధర్నా
మంత్రాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను కాపాడాలని పార్టీ నాయకుడు వాల్మీకి బి లక్ష్మన్న డిమాండ్ చేశారు. మఠం యాజమాన్యం...
LATEST NEWS   Apr 23,2026 05:42 pm
ప్రియుడు ఇంటి ముందు దీక్ష
పాల్వంచ బొల్లెరుగూడెంలో ప్రేమ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రియుడు రావురి శ్రీరామ్ తనను ఆరేళ్లుగా మాయమాటలతో శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని ఇప్పుడు పెళ్లి చేయడంలేదని ఆరోపిస్తూ యువతి...
LATEST NEWS   Apr 23,2026 05:42 pm
ప్రియుడు ఇంటి ముందు దీక్ష
పాల్వంచ బొల్లెరుగూడెంలో ప్రేమ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రియుడు రావురి శ్రీరామ్ తనను ఆరేళ్లుగా మాయమాటలతో శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని ఇప్పుడు పెళ్లి చేయడంలేదని ఆరోపిస్తూ యువతి...
LATEST NEWS   Apr 23,2026 05:39 pm
పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న డ్రైవ‌ర్
ఆర్టీసీ కార్మికులు రెండోరోజు అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట మహాధర్నాకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా న‌ర్సంపేట డిపో ఎదుట ధర్నాలో పాల్గొన్న డ్రైవ‌ర్ కోలా ర‌మేశ్‌గౌడ్ ఒంటిపై...
LATEST NEWS   Apr 23,2026 05:39 pm
పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న డ్రైవ‌ర్
ఆర్టీసీ కార్మికులు రెండోరోజు అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట మహాధర్నాకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా న‌ర్సంపేట డిపో ఎదుట ధర్నాలో పాల్గొన్న డ్రైవ‌ర్ కోలా ర‌మేశ్‌గౌడ్ ఒంటిపై...
⚠️ You are not allowed to copy content or view source