Logo
Download our app
జాతీయ జెండాను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్
NEWS   Aug 15,2024 10:29 am
కామ‌రెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం సిద్ధించిందని, అందుకే మన జాతీయ పండుగగా ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామ‌ని తెలిపారు.

Top News


LATEST NEWS   Jun 08,2026 01:55 pm
భార‌త్ వ‌ద్ద 190 అణ్వాయుధాలు
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాల నేపథ్యంలో అణ్వాయుధాల నిల్వలు పెరుగుతున్నాయని సిప్రి చెప్పింది. తాజాగా నివేదిక ప్రకారం 2026 జనవరి నాటికి భారత్‌ వద్ద 190...
LATEST NEWS   Jun 08,2026 01:55 pm
భార‌త్ వ‌ద్ద 190 అణ్వాయుధాలు
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాల నేపథ్యంలో అణ్వాయుధాల నిల్వలు పెరుగుతున్నాయని సిప్రి చెప్పింది. తాజాగా నివేదిక ప్రకారం 2026 జనవరి నాటికి భారత్‌ వద్ద 190...
LATEST NEWS   Jun 08,2026 01:22 pm
అయిలాపూర్ యువకుడి విషాదాంతం
కోరుట్ల: అయిలాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి రాహుల్ మృతి విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్‌లో అదృశ్యమైన రాహుల్ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా, అతని మృతదేహం...
LATEST NEWS   Jun 08,2026 01:22 pm
అయిలాపూర్ యువకుడి విషాదాంతం
కోరుట్ల: అయిలాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి రాహుల్ మృతి విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్‌లో అదృశ్యమైన రాహుల్ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా, అతని మృతదేహం...
LATEST NEWS   Jun 08,2026 01:19 pm
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తె సందర్భంగా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో అస్తమా రోగులకు బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేస్తున్నారు. నేటి (మే8న) రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి...
LATEST NEWS   Jun 08,2026 01:19 pm
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తె సందర్భంగా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో అస్తమా రోగులకు బత్తిని కుటుంబ సభ్యులు పంపిణీ చేస్తున్నారు. నేటి (మే8న) రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి...
⚠️ You are not allowed to copy content or view source