Logo
Download our app
జాతీయ జెండాను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్
NEWS   Aug 15,2024 10:29 am
కామ‌రెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం సిద్ధించిందని, అందుకే మన జాతీయ పండుగగా ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామ‌ని తెలిపారు.

Top News


LATEST NEWS   May 22,2026 11:30 am
తెలంగాణలో భానుడి భగభగలు వడదెబ్బతో 22 మంది మృతి
తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మధ్యాహ్న సమయంలో ఆరుబయటకు రావడానికి ప్రజలు భయపడుతున్న పరిస్థితి. రాష్ట్రంలోని పలుచోట్ల...
LATEST NEWS   May 22,2026 11:30 am
తెలంగాణలో భానుడి భగభగలు వడదెబ్బతో 22 మంది మృతి
తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మధ్యాహ్న సమయంలో ఆరుబయటకు రావడానికి ప్రజలు భయపడుతున్న పరిస్థితి. రాష్ట్రంలోని పలుచోట్ల...
LATEST NEWS   May 22,2026 11:06 am
రోడ్ల ఆక్రమణలపై పోలీసుల కఠిన చర్యలు
మంత్రాలయంలో రోడ్ల ఆక్రమణలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలిగిస్తే రాజీ ఉండదని ఎస్సై మల్లికార్జున హెచ్చరించారు. గురువారం ప్రధాన రహదారిపై తనిఖీలు...
LATEST NEWS   May 22,2026 11:06 am
రోడ్ల ఆక్రమణలపై పోలీసుల కఠిన చర్యలు
మంత్రాలయంలో రోడ్ల ఆక్రమణలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలిగిస్తే రాజీ ఉండదని ఎస్సై మల్లికార్జున హెచ్చరించారు. గురువారం ప్రధాన రహదారిపై తనిఖీలు...
LATEST NEWS   May 22,2026 11:03 am
తెలంగాణలో తొలి గ్లాస్‌ బ్రిడ్జి
తెలంగాణ‌లో తొలి గాజు వంతెన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో సిద్ధమవుతోంది. కాకతీయుల కాలం నాటి స్థానిక ఎల్లమ్మ చెరువు సుందరీకరణలో భాగంగా 5 అడుగుల...
LATEST NEWS   May 22,2026 11:03 am
తెలంగాణలో తొలి గ్లాస్‌ బ్రిడ్జి
తెలంగాణ‌లో తొలి గాజు వంతెన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో సిద్ధమవుతోంది. కాకతీయుల కాలం నాటి స్థానిక ఎల్లమ్మ చెరువు సుందరీకరణలో భాగంగా 5 అడుగుల...
⚠️ You are not allowed to copy content or view source