Logo
Download our app
జాతీయ జెండాను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్
NEWS   Aug 15,2024 10:29 am
కామ‌రెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం సిద్ధించిందని, అందుకే మన జాతీయ పండుగగా ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామ‌ని తెలిపారు.

Top News


LATEST NEWS   Mar 25,2026 11:17 pm
డిసిసి అధ్యక్షులను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..
నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జునైద్ మెమన్, కార్యదర్శి ఖిజర్ మర్యాదపూర్వకంగా...
LATEST NEWS   Mar 25,2026 11:17 pm
డిసిసి అధ్యక్షులను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..
నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జునైద్ మెమన్, కార్యదర్శి ఖిజర్ మర్యాదపూర్వకంగా...
LATEST NEWS   Mar 25,2026 09:32 pm
ఇందిరపై కామెంట్స్.. సభలో రచ్చ
TG: ఇందిర గాంధీపై BJP MLAరాకేశ్ రెడ్డి కామెంట్స్ సభలో BJP-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఆమెపై అలాంటి వ్యాఖ్యలు హరీశ్ రావు సహా...
LATEST NEWS   Mar 25,2026 09:32 pm
ఇందిరపై కామెంట్స్.. సభలో రచ్చ
TG: ఇందిర గాంధీపై BJP MLAరాకేశ్ రెడ్డి కామెంట్స్ సభలో BJP-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఆమెపై అలాంటి వ్యాఖ్యలు హరీశ్ రావు సహా...
LATEST NEWS   Mar 25,2026 05:43 pm
అమిత్ షాకు 'ఉనిక' పుస్తకం అందించిన చెన్నమనేని విద్యాసాగర్ రావు
ఢిల్లీ: మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తన ఆత్మకథ “ఉనిక” పుస్తకాన్ని అమిత్ షాకు...
LATEST NEWS   Mar 25,2026 05:43 pm
అమిత్ షాకు 'ఉనిక' పుస్తకం అందించిన చెన్నమనేని విద్యాసాగర్ రావు
ఢిల్లీ: మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తన ఆత్మకథ “ఉనిక” పుస్తకాన్ని అమిత్ షాకు...
⚠️ You are not allowed to copy content or view source