Logo
Download our app
జాతీయ జెండాను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్
NEWS   Aug 15,2024 10:29 am
కామ‌రెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం సిద్ధించిందని, అందుకే మన జాతీయ పండుగగా ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామ‌ని తెలిపారు.

Top News


LATEST NEWS   Apr 01,2026 11:13 am
రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్
తెలంగాణలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ అయ్యాయి. పౌల్ట్రీ కంపెనీలు కిలోకు ఇచ్చే మార్జిన్‌ను రూ.26 నుంచి రూ.16కి తగ్గించడంతో షాపుల నిర్వహణ నష్టంగా...
LATEST NEWS   Apr 01,2026 11:13 am
రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్
తెలంగాణలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ అయ్యాయి. పౌల్ట్రీ కంపెనీలు కిలోకు ఇచ్చే మార్జిన్‌ను రూ.26 నుంచి రూ.16కి తగ్గించడంతో షాపుల నిర్వహణ నష్టంగా...
LATEST NEWS   Apr 01,2026 10:52 am
భారీగా పెరిగిన బంగారం ధరలు
బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరి పరుగులు పెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో బంగారం, వెండి ధరలు నాన్‌స్టాప్ పెరుగుతున్నాయి. తాజాగా.. బుధవారం బంగారం,...
LATEST NEWS   Apr 01,2026 10:52 am
భారీగా పెరిగిన బంగారం ధరలు
బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరి పరుగులు పెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో బంగారం, వెండి ధరలు నాన్‌స్టాప్ పెరుగుతున్నాయి. తాజాగా.. బుధవారం బంగారం,...
LATEST NEWS   Apr 01,2026 10:25 am
వాడవాడలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 31వ వార్డులో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. వార్డు టీడీపీ అధ్యక్షుడు సారిపల్లి మహేశ్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి...
LATEST NEWS   Apr 01,2026 10:25 am
వాడవాడలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 31వ వార్డులో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. వార్డు టీడీపీ అధ్యక్షుడు సారిపల్లి మహేశ్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి...
⚠️ You are not allowed to copy content or view source