Logo
Download our app
జాతీయ జెండాను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్
NEWS   Aug 15,2024 10:29 am
కామ‌రెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం సిద్ధించిందని, అందుకే మన జాతీయ పండుగగా ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామ‌ని తెలిపారు.

Top News


LATEST NEWS   May 14,2026 11:55 pm
కవిత సమక్షంలో పార్టీలో చేరిన సాయగౌడ్
కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో కీలక చేరిక జరిగింది. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ గ్రామానికి చెందిన చుక్క...
LATEST NEWS   May 14,2026 11:55 pm
కవిత సమక్షంలో పార్టీలో చేరిన సాయగౌడ్
కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో కీలక చేరిక జరిగింది. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ గ్రామానికి చెందిన చుక్క...
LATEST NEWS   May 14,2026 11:53 pm
తెలంగాణలో పొదుపు మంత్రం షురూ
ప్రధాని మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుకు మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపడుతోంది. ఐటీ రంగంలో ‘వర్క్ ఫ్రమ్...
LATEST NEWS   May 14,2026 11:53 pm
తెలంగాణలో పొదుపు మంత్రం షురూ
ప్రధాని మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుకు మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపడుతోంది. ఐటీ రంగంలో ‘వర్క్ ఫ్రమ్...
LATEST NEWS   May 14,2026 01:55 pm
యూపీలో ఒక్కరోజే 89 మంది మృతి
మండువేసవిలో ఉత్తర్‌ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోయారు....
LATEST NEWS   May 14,2026 01:55 pm
యూపీలో ఒక్కరోజే 89 మంది మృతి
మండువేసవిలో ఉత్తర్‌ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోయారు....
⚠️ You are not allowed to copy content or view source