Logo
Download our app
జాతీయ జెండాను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్
NEWS   Aug 15,2024 10:29 am
కామ‌రెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం సిద్ధించిందని, అందుకే మన జాతీయ పండుగగా ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామ‌ని తెలిపారు.

Top News


LATEST NEWS   Jun 21,2026 11:09 am
యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో సభ్యులు యోగాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేస్తూ ధ్యానం చేశారు. ప్రతిరోజూ...
LATEST NEWS   Jun 21,2026 11:09 am
యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో సభ్యులు యోగాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేస్తూ ధ్యానం చేశారు. ప్రతిరోజూ...
LATEST NEWS   Jun 21,2026 11:05 am
డోన్ హైవేపై ₹4.50 కోట్ల బంగారం చోరీ
నంద్యాల జిల్లా డోన్ హైవేపై సినీ సన్నివేశాన్ని తలపించేలా రూ.4.50 కోట్ల విలువైన 2.750 కేజీల బంగారాన్ని దొంగలు అపహరించారు. మోతిలాల్ అనే వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్...
LATEST NEWS   Jun 21,2026 11:05 am
డోన్ హైవేపై ₹4.50 కోట్ల బంగారం చోరీ
నంద్యాల జిల్లా డోన్ హైవేపై సినీ సన్నివేశాన్ని తలపించేలా రూ.4.50 కోట్ల విలువైన 2.750 కేజీల బంగారాన్ని దొంగలు అపహరించారు. మోతిలాల్ అనే వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్...
LATEST NEWS   Jun 21,2026 05:41 am
లారీ ప్రమాదం - డ్రైవర్‌కు గాయాలు
మొండికుంట సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద ఇసుక లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం, కొత్తగూడెం వైపు వెళ్తున్న లారీ ఎదురుగా...
LATEST NEWS   Jun 21,2026 05:41 am
లారీ ప్రమాదం - డ్రైవర్‌కు గాయాలు
మొండికుంట సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద ఇసుక లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం, కొత్తగూడెం వైపు వెళ్తున్న లారీ ఎదురుగా...
⚠️ You are not allowed to copy content or view source