Logo
Download our app
జాతీయ జెండాను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్
NEWS   Aug 15,2024 10:29 am
కామ‌రెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం సిద్ధించిందని, అందుకే మన జాతీయ పండుగగా ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామ‌ని తెలిపారు.

Top News


LATEST NEWS   Mar 21,2026 01:33 pm
10 రోజుల్లో రూ.13,320 తగ్గిన గోల్డ్ ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు క్ర‌మంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన ప‌ది రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.13,320 తగ్గింది. అటు 22...
LATEST NEWS   Mar 21,2026 01:33 pm
10 రోజుల్లో రూ.13,320 తగ్గిన గోల్డ్ ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు క్ర‌మంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన ప‌ది రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.13,320 తగ్గింది. అటు 22...
LATEST NEWS   Mar 21,2026 10:46 am
బతికి ఉండగానే శ్మశానానికి..
జగిత్యాల: కిడ్నీలు ఫెయిలైన భర్తకు చికిత్స చేయించలేని నిస్సహాయ స్థితిలో భార్య అతడిని శ్మశానంలో వదిలివెళ్లింది. జగిత్యాలకు చెందిన ఎండ్రికాయల శ్రీధర్(49)కు కిడ్నీలు దెబ్బతినడంతో ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్...
LATEST NEWS   Mar 21,2026 10:46 am
బతికి ఉండగానే శ్మశానానికి..
జగిత్యాల: కిడ్నీలు ఫెయిలైన భర్తకు చికిత్స చేయించలేని నిస్సహాయ స్థితిలో భార్య అతడిని శ్మశానంలో వదిలివెళ్లింది. జగిత్యాలకు చెందిన ఎండ్రికాయల శ్రీధర్(49)కు కిడ్నీలు దెబ్బతినడంతో ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్...
LATEST NEWS   Mar 21,2026 10:29 am
'రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలి'
అరకు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి, ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర పర్యటనను విజయవంతం చేయాలని ఎగువశోభ పంచాయితీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మట్టం శ్యామ్...
LATEST NEWS   Mar 21,2026 10:29 am
'రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలి'
అరకు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి, ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర పర్యటనను విజయవంతం చేయాలని ఎగువశోభ పంచాయితీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మట్టం శ్యామ్...
⚠️ You are not allowed to copy content or view source