Logo
Download our app
జాతీయ జెండాను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్
NEWS   Aug 15,2024 10:29 am
కామ‌రెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం సిద్ధించిందని, అందుకే మన జాతీయ పండుగగా ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామ‌ని తెలిపారు.

Top News


LATEST NEWS   Jul 03,2026 09:51 pm
మ‌ళ్ళీ దూసుకుపోతున్న బంగారం!
ఇటీవ‌ల వ‌రుస‌గా త‌గ్గుతున్న‌ బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,700 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల...
LATEST NEWS   Jul 03,2026 09:51 pm
మ‌ళ్ళీ దూసుకుపోతున్న బంగారం!
ఇటీవ‌ల వ‌రుస‌గా త‌గ్గుతున్న‌ బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,700 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల...
LATEST NEWS   Jul 03,2026 09:43 pm
కేటీఆర్ 50వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా 50 మంది విద్యార్థినుల చదువు బాధ్యత
HYD:మాజీ మంత్రి కేటీఆర్ తన 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. ఈ ఏడాది నుంచి 50 మంది పేద విద్యార్థినుల చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు...
LATEST NEWS   Jul 03,2026 09:43 pm
కేటీఆర్ 50వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా 50 మంది విద్యార్థినుల చదువు బాధ్యత
HYD:మాజీ మంత్రి కేటీఆర్ తన 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. ఈ ఏడాది నుంచి 50 మంది పేద విద్యార్థినుల చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు...
LATEST NEWS   Jul 03,2026 09:37 pm
కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు
పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం కేశవపురం వద్ద కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో పురస్కరించుకొని కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ పూలమాలతో...
LATEST NEWS   Jul 03,2026 09:37 pm
కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు
పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం కేశవపురం వద్ద కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో పురస్కరించుకొని కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ పూలమాలతో...
⚠️ You are not allowed to copy content or view source