Logo
Download our app
జాతీయ జెండాను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్
NEWS   Aug 15,2024 10:29 am
కామ‌రెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం సిద్ధించిందని, అందుకే మన జాతీయ పండుగగా ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామ‌ని తెలిపారు.

Top News


LATEST NEWS   Aug 06,2026 03:06 pm
అమరావతిలో తొలి నీలిట్ క్యాంపస్
రాజధాని అమరావతిలో రూ.731.7 కోట్లతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దేశంలోనే తొలి క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది.నిడమర్రు...
LATEST NEWS   Aug 06,2026 03:06 pm
అమరావతిలో తొలి నీలిట్ క్యాంపస్
రాజధాని అమరావతిలో రూ.731.7 కోట్లతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దేశంలోనే తొలి క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది.నిడమర్రు...
LATEST NEWS   Aug 06,2026 03:03 pm
తిరుపతిలో భూమన గ్యాంగ్ ఆగడాలు
తిరుపతిలో దాడులకు తెగబడుతోంది భూమన కరుణాకర్ రెడ్డికి చెందిన బ్యాచ్. బరితెగించి దాడులకు పాల్పడుతున్నారు కరుణాకర్ రెడ్డి గ్యాంగ్ . టీడీపీ నేతల ఇళ్లపై దాడులు...
LATEST NEWS   Aug 06,2026 03:03 pm
తిరుపతిలో భూమన గ్యాంగ్ ఆగడాలు
తిరుపతిలో దాడులకు తెగబడుతోంది భూమన కరుణాకర్ రెడ్డికి చెందిన బ్యాచ్. బరితెగించి దాడులకు పాల్పడుతున్నారు కరుణాకర్ రెడ్డి గ్యాంగ్ . టీడీపీ నేతల ఇళ్లపై దాడులు...
LATEST NEWS   Aug 06,2026 03:03 pm
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట
తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన అగ్రిగోల్డ్ బాధితులు వేలాదిమంది తమకు న్యాయం జరుగుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. బాధితులకు డబ్బులు చెల్లించేందుకు సంస్థకు చెందిన 6,330 ఎకరాల భూములను...
LATEST NEWS   Aug 06,2026 03:03 pm
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట
తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన అగ్రిగోల్డ్ బాధితులు వేలాదిమంది తమకు న్యాయం జరుగుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. బాధితులకు డబ్బులు చెల్లించేందుకు సంస్థకు చెందిన 6,330 ఎకరాల భూములను...
⚠️ You are not allowed to copy content or view source