Logo
Download our app
జాతీయ జెండాను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్
NEWS   Aug 15,2024 10:29 am
కామ‌రెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం సిద్ధించిందని, అందుకే మన జాతీయ పండుగగా ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామ‌ని తెలిపారు.

Top News


LATEST NEWS   Jul 25,2026 12:01 pm
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడుగా మర్రి పల్లి అరుణ్ మాదిగ నియామకం
కామారెడ్డిలో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నూతన పట్టణ కమిటీని ప్రకటించారు. మర్రిపల్లి అరుణ్ మాదిగను అధ్యక్షుడుగా, మంథని సామ్యెల్ మాదిగను...
LATEST NEWS   Jul 25,2026 12:01 pm
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడుగా మర్రి పల్లి అరుణ్ మాదిగ నియామకం
కామారెడ్డిలో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నూతన పట్టణ కమిటీని ప్రకటించారు. మర్రిపల్లి అరుణ్ మాదిగను అధ్యక్షుడుగా, మంథని సామ్యెల్ మాదిగను...
LATEST NEWS   Jul 25,2026 12:00 pm
సాయగౌడ్ సమక్షంలో TRS పార్టీలో చేరిక
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉత్నూర్ గ్రామానికి చెందిన ఖాట్మండే శ్రవణ్ రావు, ఉత్నూర్ బీజేపీ గ్రామ ఇంచార్జి కయ్యాలా రవి, తమ పదవులకు రాజీనామా చేసి,...
LATEST NEWS   Jul 25,2026 12:00 pm
సాయగౌడ్ సమక్షంలో TRS పార్టీలో చేరిక
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉత్నూర్ గ్రామానికి చెందిన ఖాట్మండే శ్రవణ్ రావు, ఉత్నూర్ బీజేపీ గ్రామ ఇంచార్జి కయ్యాలా రవి, తమ పదవులకు రాజీనామా చేసి,...
LATEST NEWS   Jul 25,2026 12:00 pm
మాన్యం భూములను గ్రామ ప్రజలకు అప్పగించాలి
నాగర్ కర్నూల్ జిల్లా విపనగండ్ల గ్రామంలోని 32 ఎకరాల దేవుని మాన్యం భూములను ఒకే కుటుంబం ఆ గుత్తాధిపత్యం నుండి విడిపించి, గ్రామ ప్రజలకు అప్పగించాలని డిమాండ్...
LATEST NEWS   Jul 25,2026 12:00 pm
మాన్యం భూములను గ్రామ ప్రజలకు అప్పగించాలి
నాగర్ కర్నూల్ జిల్లా విపనగండ్ల గ్రామంలోని 32 ఎకరాల దేవుని మాన్యం భూములను ఒకే కుటుంబం ఆ గుత్తాధిపత్యం నుండి విడిపించి, గ్రామ ప్రజలకు అప్పగించాలని డిమాండ్...
⚠️ You are not allowed to copy content or view source