Logo
Download our app
బంగ్లా‌దేశ్‌ హిందువుల భద్రతపై 140 కోట్ల మందిలో ఆందోళన: మోదీ
NEWS   Aug 15,2024 05:28 am
బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనార్టీల భద్రతపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనగా ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. పొరుగు దేశాల్లో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివెరియాలనే భారత్ కోరుకుంటుందని తెలిపారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన మోదీ అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భార‌త్‌ వికాస్ యాత్రలో రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్‌‌కు అండగా ఉంటుందని వివరించారు.

Top News


LATEST NEWS   May 16,2025 10:08 am
భ‌క్తుల మ‌నోభావాల‌ను కాపాడ‌ట‌మే ల‌క్ష్యం
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తిరుమ‌ల భద్రత‌పై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. డీఐజీ మాట్లాడుత ఇటీవల పహల్గాం ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో...
LATEST NEWS   May 16,2025 10:08 am
భ‌క్తుల మ‌నోభావాల‌ను కాపాడ‌ట‌మే ల‌క్ష్యం
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తిరుమ‌ల భద్రత‌పై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. డీఐజీ మాట్లాడుత ఇటీవల పహల్గాం ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో...
LATEST NEWS   May 16,2025 09:57 am
టిటిడికి రూ.1.40 కోట్ల ఎన్నారై భ‌క్తుడి విరాళం
అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు ఆనంద్ మోహన్ భాగవతుల టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.1.40 కోట్లకు పైగా విరాళాన్ని అందించారు. తిరుమలలోని టిటిడి ఛైర్మన్ క్యాంప్...
LATEST NEWS   May 16,2025 09:57 am
టిటిడికి రూ.1.40 కోట్ల ఎన్నారై భ‌క్తుడి విరాళం
అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు ఆనంద్ మోహన్ భాగవతుల టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.1.40 కోట్లకు పైగా విరాళాన్ని అందించారు. తిరుమలలోని టిటిడి ఛైర్మన్ క్యాంప్...
LATEST NEWS   May 16,2025 09:52 am
రాష్ట్రంలో భారీగా తహసీల్దార్ల బదిలీలు
తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రెవిన్యూ శాఖ‌లో పెద్ద ఎత్తున బ‌దిలీల‌కు తెర తీసింది. ఈ మేర‌కు అధిక సంఖ్య‌లో త‌హ‌సిల్దార్ల‌ను బ‌దిలీ చేసింది. మల్టీ...
LATEST NEWS   May 16,2025 09:52 am
రాష్ట్రంలో భారీగా తహసీల్దార్ల బదిలీలు
తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రెవిన్యూ శాఖ‌లో పెద్ద ఎత్తున బ‌దిలీల‌కు తెర తీసింది. ఈ మేర‌కు అధిక సంఖ్య‌లో త‌హ‌సిల్దార్ల‌ను బ‌దిలీ చేసింది. మల్టీ...
⚠️ You are not allowed to copy content or view source