Logo
Download our app
ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం
NEWS   Aug 18,2026 08:44 pm
మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో MO.డా.శివాని, CHO.వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. HPV వాక్సిన్, ANC, IFA, NCD, ప్రోగ్రాంకు సంబంధించిన రికార్డులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఇంటింటికీ ఫీవర్ సర్వే నిర్వహించి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు.

Top News


LATEST NEWS   Aug 18,2026 09:19 pm
HP గ్యాస్ ఈ-కేవైసీకి మరో అవకాశం
చోడవరం పుష్కల ఏజెన్సీస్ పరిధిలోని HP Gas వినియోగదారులకు e-KYC పూర్తి చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ఏజెన్సీ యజమాని విజయ్ బాబు తెలిపారు. ఆగస్టు 15తో ముగియాల్సిన...
LATEST NEWS   Aug 18,2026 09:19 pm
HP గ్యాస్ ఈ-కేవైసీకి మరో అవకాశం
చోడవరం పుష్కల ఏజెన్సీస్ పరిధిలోని HP Gas వినియోగదారులకు e-KYC పూర్తి చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ఏజెన్సీ యజమాని విజయ్ బాబు తెలిపారు. ఆగస్టు 15తో ముగియాల్సిన...
LATEST NEWS   Aug 18,2026 08:59 pm
గౌడ్లు తలుచుకుంటే 5సార్లు అధికారం
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ, గౌడ్లు కోరుకుంటే కాంగ్రెస్‌ను మరో 5సార్లు అధికారంలోకి తీసుకురావచ్చని...
LATEST NEWS   Aug 18,2026 08:59 pm
గౌడ్లు తలుచుకుంటే 5సార్లు అధికారం
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ, గౌడ్లు కోరుకుంటే కాంగ్రెస్‌ను మరో 5సార్లు అధికారంలోకి తీసుకురావచ్చని...
LATEST NEWS   Aug 18,2026 08:44 pm
సెప్టెంబర్‌ 1న మహాధర్నా.. తరలిరావాలని పిలుపు
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు 1న హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పీఆర్టీయూ-టీఎస్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య...
LATEST NEWS   Aug 18,2026 08:44 pm
సెప్టెంబర్‌ 1న మహాధర్నా.. తరలిరావాలని పిలుపు
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు 1న హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పీఆర్టీయూ-టీఎస్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య...
⚠️ You are not allowed to copy content or view source