Logo
Download our app
నీటికుంటలో పడి అక్కా, చెల్లెలు మృతి
NEWS   Sep 20,2026 09:46 pm
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ములుగు మండలం ఖాసిందేవపేట గ్రామంలో ఆదివారం నీటి కుంటలో పడి అక్కా చెల్లెలు మృతి చెందారు.గ్రామానికి చెందిన అహ్మద్ పాషా తన కుటుంబ సభ్యులతో కలిసి పత్తి చేను వద్దకు వెళ్లారు. తండ్రి వెంట వెళ్లిన సౌమ్యాన్(19), ఆసియా(10) ఇద్దరు చేను పక్కనే ఉన్న కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడ్డారు. ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి చూసేసరికి ఆ కుంటలో మృతి చెంది ఉన్నారు. ఇద్దరు కుమార్తెల మృతితో ఆ కుటుంబంలో విషాదఛయాలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Top News


LATEST NEWS   Sep 20,2026 10:21 pm
తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు
పాఠశాల విద్యార్థులకు ఈ ఏడాది దసరా సెలవులు ముందుగానే ప్రారంభం కానున్నాయి. ఏపీలో అక్టోబర్‌ 12 నుంచి 21 వరకు 10 రోజుల పాటు దసరా సెలవులు...
LATEST NEWS   Sep 20,2026 10:21 pm
తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు
పాఠశాల విద్యార్థులకు ఈ ఏడాది దసరా సెలవులు ముందుగానే ప్రారంభం కానున్నాయి. ఏపీలో అక్టోబర్‌ 12 నుంచి 21 వరకు 10 రోజుల పాటు దసరా సెలవులు...
LATEST NEWS   Sep 20,2026 09:45 pm
ఈ-చాలాన్.. ఖాతా నుంచి రూ.85 వేలు కట్
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఆర్టీవో ఈ చలాన్ పేరుతో వచ్చిన అనుమానస్పద ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో ఓ యువకుడు రూ.85 వేల నగదు పోగొట్టుకున్న...
LATEST NEWS   Sep 20,2026 09:45 pm
ఈ-చాలాన్.. ఖాతా నుంచి రూ.85 వేలు కట్
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఆర్టీవో ఈ చలాన్ పేరుతో వచ్చిన అనుమానస్పద ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో ఓ యువకుడు రూ.85 వేల నగదు పోగొట్టుకున్న...
LATEST NEWS   Sep 20,2026 09:43 pm
ఈనెల 23న ట్రాఫిక్ ఆంక్షలు
గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.వరంగల్ త్రినగరి పరిధిలో ఈ నెల 23న వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ శ్వేతా తెలిపారు....
LATEST NEWS   Sep 20,2026 09:43 pm
ఈనెల 23న ట్రాఫిక్ ఆంక్షలు
గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.వరంగల్ త్రినగరి పరిధిలో ఈ నెల 23న వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ శ్వేతా తెలిపారు....
⚠️ You are not allowed to copy content or view source