Logo
Download our app
ఈనెల 23న ట్రాఫిక్ ఆంక్షలు
NEWS   Sep 20,2026 09:43 pm
గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.వరంగల్ త్రినగరి పరిధిలో ఈ నెల 23న వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ శ్వేతా తెలిపారు. భారీ వాహనాలను నగరంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. నిమజ్జన వాహనాలకు నిర్దేశించిన మార్గాల్లోనే రాకపోకలు సాగించాలని, శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో వాహనాలను నిల్పవద్దని ట్రాఫిక్ పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈనెల 23న ఉదయం 10 గంటల నుంచి 25న సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.

Top News


LATEST NEWS   Sep 20,2026 09:46 pm
నీటికుంటలో పడి అక్కా, చెల్లెలు మృతి
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ములుగు మండలం ఖాసిందేవపేట గ్రామంలో ఆదివారం నీటి కుంటలో పడి అక్కా చెల్లెలు మృతి చెందారు.గ్రామానికి చెందిన అహ్మద్ పాషా...
LATEST NEWS   Sep 20,2026 09:46 pm
నీటికుంటలో పడి అక్కా, చెల్లెలు మృతి
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ములుగు మండలం ఖాసిందేవపేట గ్రామంలో ఆదివారం నీటి కుంటలో పడి అక్కా చెల్లెలు మృతి చెందారు.గ్రామానికి చెందిన అహ్మద్ పాషా...
LATEST NEWS   Sep 20,2026 09:45 pm
ఈ-చాలాన్.. ఖాతా నుంచి రూ.85 వేలు కట్
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఆర్టీవో ఈ చలాన్ పేరుతో వచ్చిన అనుమానస్పద ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో ఓ యువకుడు రూ.85 వేల నగదు పోగొట్టుకున్న...
LATEST NEWS   Sep 20,2026 09:45 pm
ఈ-చాలాన్.. ఖాతా నుంచి రూ.85 వేలు కట్
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఆర్టీవో ఈ చలాన్ పేరుతో వచ్చిన అనుమానస్పద ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో ఓ యువకుడు రూ.85 వేల నగదు పోగొట్టుకున్న...
LATEST NEWS   Sep 20,2026 09:13 pm
38 సార్లు రక్తదానం చేసి అవార్డు అందుకున్న రక్షకభటుడు
హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జి.జయరాజ్ 38 సార్లు O నెగిటివ్ రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు....
LATEST NEWS   Sep 20,2026 09:13 pm
38 సార్లు రక్తదానం చేసి అవార్డు అందుకున్న రక్షకభటుడు
హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జి.జయరాజ్ 38 సార్లు O నెగిటివ్ రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు....
⚠️ You are not allowed to copy content or view source