Logo
Download our app
MGMలో భవనం పెచ్చులు ఊడిపడి ముగ్గురికి గాయాలు
NEWS   Sep 20,2026 09:12 pm
ఉత్తర తెలంగాణకు తలమానికంగా ఉన్న వరంగల్ ఏంజిఎంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో ప్రమాదవశాత్తు స్లాబ్ పై పెచ్చులు ఉడి పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో పెరాలసిస్ వ్యాధితో చికిత్స పొందుతున్న మస్తాన్ పాటు అటెండర్లు ఎల్లమ్మ,ఓంకార్ గాయపడ్డారు. గాయపడ్డ వారికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. పాత భవనం కావడం పైకప్పు నుంచి నీరు లీకేజ్ అవ్వడం వల్ల పెచ్చులు ఉడి పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన జరగడంతో ఆ వార్డులోని పేషంట్ల బంధువులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

Top News


LATEST NEWS   Sep 20,2026 09:46 pm
నీటికుంటలో పడి అక్కా, చెల్లెలు మృతి
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ములుగు మండలం ఖాసిందేవపేట గ్రామంలో ఆదివారం నీటి కుంటలో పడి అక్కా చెల్లెలు మృతి చెందారు.గ్రామానికి చెందిన అహ్మద్ పాషా...
LATEST NEWS   Sep 20,2026 09:46 pm
నీటికుంటలో పడి అక్కా, చెల్లెలు మృతి
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ములుగు మండలం ఖాసిందేవపేట గ్రామంలో ఆదివారం నీటి కుంటలో పడి అక్కా చెల్లెలు మృతి చెందారు.గ్రామానికి చెందిన అహ్మద్ పాషా...
LATEST NEWS   Sep 20,2026 09:45 pm
ఈ-చాలాన్.. ఖాతా నుంచి రూ.85 వేలు కట్
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఆర్టీవో ఈ చలాన్ పేరుతో వచ్చిన అనుమానస్పద ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో ఓ యువకుడు రూ.85 వేల నగదు పోగొట్టుకున్న...
LATEST NEWS   Sep 20,2026 09:45 pm
ఈ-చాలాన్.. ఖాతా నుంచి రూ.85 వేలు కట్
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఆర్టీవో ఈ చలాన్ పేరుతో వచ్చిన అనుమానస్పద ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో ఓ యువకుడు రూ.85 వేల నగదు పోగొట్టుకున్న...
LATEST NEWS   Sep 20,2026 09:43 pm
ఈనెల 23న ట్రాఫిక్ ఆంక్షలు
గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.వరంగల్ త్రినగరి పరిధిలో ఈ నెల 23న వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ శ్వేతా తెలిపారు....
LATEST NEWS   Sep 20,2026 09:43 pm
ఈనెల 23న ట్రాఫిక్ ఆంక్షలు
గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.వరంగల్ త్రినగరి పరిధిలో ఈ నెల 23న వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ శ్వేతా తెలిపారు....
⚠️ You are not allowed to copy content or view source