Logo
Download our app
అంబేద్కర్ పై దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలి
NEWS   Sep 18,2026 09:23 pm
అంబేద్కర్ విగ్రహాలను రాజ్యాంగ ప్రతులను అవమానించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేవిపీఎస్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ డిమాండ్ చేశారు. హనుమకొండ నగరంలోని అంబేద్కర్ సెంటర్ లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ఇటీవల కాలంలో అంబేద్కర్ విగ్రహాలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన చెందారు.అంబేద్కర్ పై దుష్ప్రచారాన్ని అడ్డుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరారు.

Top News


LATEST NEWS   Sep 18,2026 09:25 pm
చెరువుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
చెరువులు, నాళాల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ జిల్లా పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ...
LATEST NEWS   Sep 18,2026 09:25 pm
చెరువుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
చెరువులు, నాళాల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ జిల్లా పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ...
LATEST NEWS   Sep 18,2026 09:24 pm
డిమాండ్ల సాధన పోరాటానికి సిద్ధం కావాలి
హనుమకొండలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రాములు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో నిర్వహించే సాధారణ జనాభా...
LATEST NEWS   Sep 18,2026 09:24 pm
డిమాండ్ల సాధన పోరాటానికి సిద్ధం కావాలి
హనుమకొండలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రాములు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో నిర్వహించే సాధారణ జనాభా...
LATEST NEWS   Sep 18,2026 09:23 pm
త్రినేత్ర టీ బంక్‌ను సందర్శించిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్‌మోహన్ తన తండ్రి కొండయ్య, రిటైర్డ్ హెచ్‌ఎం రాజేశ్వర్‌రావు, స్నేహితులతో కలిసి జీఆర్‌ కాలనీలోని త్రినేత్ర టీ బంక్‌ అండ్‌ టిఫిన్స్‌ను...
LATEST NEWS   Sep 18,2026 09:23 pm
త్రినేత్ర టీ బంక్‌ను సందర్శించిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్‌మోహన్ తన తండ్రి కొండయ్య, రిటైర్డ్ హెచ్‌ఎం రాజేశ్వర్‌రావు, స్నేహితులతో కలిసి జీఆర్‌ కాలనీలోని త్రినేత్ర టీ బంక్‌ అండ్‌ టిఫిన్స్‌ను...
⚠️ You are not allowed to copy content or view source