పినపాక బిడ్డకు అరుదైన ఘనత..
NEETలో ర్యాంక్తో MBBS సీటు!
NEWS Sep 15,2026 10:35 pm
పినపాక మండలం బయ్యారం గ్రామానికి చెందిన శ్రీరామ్ బృహస్పతి కుమారుడు నివేదన్ NEETలో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించాడు. నీట్ ర్యాంకు ఆధారంగా పటాన్చెరువులోని మహేశ్వరం మెడికల్ కాలేజీలో సీటు పొందాడు. చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి, పట్టుదలతో కృషి చేసిన నివేదన్ను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.