Logo
Download our app
భారత్‌-చైనా ఒక్కటైతే ప్రపంచం వినాల్సిందే..
NEWS   Sep 12,2026 12:19 pm
భారత్‌, చైనా ఒకే గొంతుతో మాట్లాడితే ప్రపంచం తప్పకుండా వినాల్సిందేనని ‘అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ చైనా ఫెలో అంటారా ఘోషల్‌ సింగ్‌ అన్నారు. 2 ఆసియా దిగ్గజాల మధ్య సహకారం పెరిగితే దాని ప్రభావం ఇరు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వంపైనా ఉంటుందని పేర్కొన్నారు. బ్రిక్స్‌ సదస్సు కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఢిల్లీకి రానుండటం, ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీకి సిద్ధమవడం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మూడేళ్లలో మోదీ–జిన్‌పింగ్‌ మూడోసారి సమావేశం కానున్నారు. కజాన్‌, టియాంజిన్‌ భేటీల తర్వాత ఢిల్లీలో జరగనున్న సమావేశం భారత్‌–చైనా సంబంధాల్లో కొత్త మలుపుకు సంకేతమని ఘోషల్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Top News


LATEST NEWS   Sep 12,2026 12:21 pm
పాల్వంచలో భారీ వర్షం.. జాతీయ రహదారిపై నిలిచిన వరద నీరు
BDK: పాల్వంచలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో భద్రాచలం జాతీయ రహదారిపై జెన్కో ట్రైనింగ్ సెంటర్ సమీపంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. రహదారిపై నీరు...
LATEST NEWS   Sep 12,2026 12:21 pm
పాల్వంచలో భారీ వర్షం.. జాతీయ రహదారిపై నిలిచిన వరద నీరు
BDK: పాల్వంచలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో భద్రాచలం జాతీయ రహదారిపై జెన్కో ట్రైనింగ్ సెంటర్ సమీపంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. రహదారిపై నీరు...
LATEST NEWS   Sep 12,2026 12:20 pm
NSUI జిల్లా అధ్యక్షుడిగా అజ్మీరా సురేష్
BDK: రెండోసారి ఎన్.ఎస్.యూ.ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా అజ్మీరా సురేష్ నాయక్ శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలు తోట దేవి...
LATEST NEWS   Sep 12,2026 12:20 pm
NSUI జిల్లా అధ్యక్షుడిగా అజ్మీరా సురేష్
BDK: రెండోసారి ఎన్.ఎస్.యూ.ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా అజ్మీరా సురేష్ నాయక్ శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలు తోట దేవి...
LATEST NEWS   Sep 12,2026 10:42 am
ఇరాన్ అధ్యక్షుడి చేయి పట్టుకున్న మోదీ!
బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ వేదికగా ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ చేయి పట్టుకుని నడుస్తున్న దృశ్యం హాట్ టాపిక్ అవుతోంది. వారి వెంటే రష్యా...
LATEST NEWS   Sep 12,2026 10:42 am
ఇరాన్ అధ్యక్షుడి చేయి పట్టుకున్న మోదీ!
బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ వేదికగా ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ చేయి పట్టుకుని నడుస్తున్న దృశ్యం హాట్ టాపిక్ అవుతోంది. వారి వెంటే రష్యా...
⚠️ You are not allowed to copy content or view source