'స్టాట్యూ అఫ్ యూనిటీ'ని సందర్శించిన తెలంగాణ జర్నలిస్టుల బృందం
NEWS Sep 11,2026 03:42 pm
PIB-HYD ఆధ్వర్యంలో గుజరాత్లో పర్యటిస్తున్న తెలంగాణ జర్నలిస్టులు ఏక్తానగర్లో స్టాట్యూ అఫ్ యూనిటీ విగ్రహంతో పాటు నర్మదా నదిపై నిర్మించి న సర్దార్ సరోవర్ ప్రాజెక్టు, రెవెర్ బెడ్ పవర్ హౌస్ సందర్శించారు. SOUADTGA అదనపు కలెక్టర్ నారాయణ్ మధు టూరిజం అభివృద్ధి, స్థానిక ఉపాధి, గిరిజన ఉపాధి అవకాశాలను వివరిం చారు. PIB ఆఫీసర్ గాయత్రికి అదనపు కలెక్టర్ స్టాట్యూ అఫ్ యూనిటీ మెమెంటో అందించారు.